-
Diabetes Symptoms: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త!
మధుమేహం అనేది ఒక రకమైన జీవక్రియ రుగ్మత. దీనిలో శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు లేదా సరిగ్గా ఉపయోగించడంలో ఇబ్బంది ఉంటుంది.
-
Game Changer: రిలీజ్కు ముందే గేమ్ ఛేంజర్కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న గేమ్ ఛేంజర్ మూవీపై మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.
-
Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సె
-
-
-
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం: బీఆర్ నాయుడు
కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
-
Refund Rules: విమాన ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్.. ఇలా జరిగితే మీ ఖాతాకు డబ్బు!
ప్రయాణీకుల తప్పిదం వల్ల ఫ్లైట్ రద్దయినా లేదా మిస్సయినా బీమా కంపెనీ ఖర్చులను భరించదు. ఇది కాకుండా పరిస్థితులు బీమా కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే పరిహారం ఇవ్వర
-
Yuzvendra Chahal: భార్యకు విడాకులు ఇవ్వనున్న యుజ్వేంద్ర చాహల్.. సాక్ష్యమిదే!
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో విడిపోయారనే వార్తలు ఊపందుకున్నాయి.
-
Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలు.. కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే..!
ఈ సమయంలో సిడ్నీ టెస్ట్ నుండి వైదొలగడం తన నిర్ణయమని రోహిత్ స్పష్టం చేశాడు. అతను ఇక్కడ (సిడ్నీ) వచ్చి ఈ విషయాన్ని కోచ్ (గౌతమ్ గంభీర్), చీఫ్ సెలెక్టర్ (అజిత్ అగార్కర్)కి తె
-
-
Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్?
రెండో రోజు ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
-
Rohit Sharma: రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడా? జట్టు నుంచి తొలగించారా?
ఈ ఆస్ట్రేలియా టూర్ రోహిత్ శర్మకు చాలా చెడుగా మారింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆడలేకపోయిన రోహిత్ రెండో మ్యాచ్లో జట్టులోకి వచ్చి నిరాశపరిచాడు.
-
IND All Out: తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా!
భారత్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. పంత్ తర్వాత రవీంద్ర జడేజా 26, బుమ్రా 22, గిల్ 20, విరాట్ 17 పరుగులతో ఉన్నారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand