-
Virat Kohli: వన్డేల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 14 వేల పరుగులు పూర్తి!
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
-
Kuldeep Yadav: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారీ ఫీట్.. 300 వికెట్లు పూర్తి!
చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో సల్మాన్ అఘాను తన మొదటి బాధితుడుగా చేశాడు. తర్వాతి బంతికి షాహీన్ ఆఫ్రిదిని అవుట్ చేశాడు.
-
Hardik Pandya: ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డుల మోత.. అరుదైన క్లబ్లోకి హార్దిక్ పాండ్యా!
ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలో ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. పాకిస్థాన్పై 14 వికెట్లు పడగొట్టాడు.
-
-
-
Kohli Breaks Record: రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. అత్యధిక క్యాచ్లు పట్టిన భారతీయ ఆటగాడిగా గుర్తింపు!
భారత జట్టు అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లి ఫీల్డింగ్ చేస్తూ భారీ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన మహ్మద్ అజారుద్దీన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశా
-
Pandya Rumoured Girlfriend: పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ చూడటానికి వచ్చిన హార్దిక్ గర్ల్ ఫ్రెండ్!
జాస్మిన్ వాలియా బ్రిటీష్ గాయని, భారతీయ మూలానికి చెందిన టెలివిజన్ నటి. జాక్ నైట్తో కలిసి ఆమె తన హిట్ ట్రాక్ బామ్ డిగ్గీతో గుర్తింపు పొందింది.
-
India vs Pakistan: రాణించిన పాక్ బ్యాట్స్మెన్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బ్యాటింగ్లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.
-
IND vs PAK: ఒకవేళ భారత్, పాక్ మ్యాచ్ టై అయితే.. విజేతను ఎలా ప్రకటిస్తారు?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలనుంది.
-
-
Rohit Sharma: భారత్ పేరిట అవాంఛిత రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఇదే తొలిసారి!
ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
-
Bird Flu: 108 దేశాలను ప్రభావితం చేసిన బర్డ్ ఫ్లూ లక్షణాలివే!
బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. ఇది పెంపుడు కోళ్లు, అడవి పక్షులకు సంబంధించిన వ్యాధి. వంద ఏళ్లుగా ఇది ఉనికిలో ఉంది. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు.
-
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లలో ఆధిపత్యం ఎవరిది?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్.. భారతదేశంపై ఆధిక్యంలో ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఇరు జట్లు 5 సార్లు తలపడగా, పాకిస్తాన్ 3 సార్లు, భారతదేశం
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand