-
Superfast Express Derailed: పట్టాలు తప్పిన రైలు.. 11 ఏసీ బోగీలకు ప్రమాదం (వీడియో)!
ఈ ప్రమాదం కారణంగా నీలాంచల్ ఎక్స్ప్రెస్, ధౌలీ ఎక్స్ప్రెస్, పురులియా ఎక్స్ప్రెస్ వంటి అనేక రైళ్ల మార్గాలను మార్చారు. ఈ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిస్తు
-
Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది.
-
Rohit Sharma: రోహిత్ ఫామ్పై విమర్శలు.. రూ. 16.30 కోట్లు వృథానేనా?
వరుసగా రెండు మ్యాచ్లలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 10 ఐపీఎల్ ఇన్నింగ్స్లలో రోహిత్ పరుగుల కోసం కష్టడాల్సి వస
-
-
-
DC vs SRH: విశాఖ వేదిక మరో హైవోల్టేజీ మ్యాచ్.. టాస్ బ్యాటింగ్ చేయనున్న సన్రైజర్స్, తుది జట్లు ఇవే!
2023 నుంచి జరిగిన చివరి 3 మ్యాచ్లలో SRH 2 సార్లు గెలిచింది. ఈ మూడు మ్యాచ్లన్నీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అయితే గత 5 ఎన్కౌంటర్లలో ఢిల్లీ 4 సార్లు గెలిచి ఆధిపత్యం
-
Ugadi: ఉగాది రోజు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
ఉగాది అనేది తెలుగు సంవత్సరాది. ఇది సాంప్రదాయకంగా చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకుంటారు.
-
GT vs MI: గుజరాత్ ఖాతాలో తొలి విజయం.. ముంబై ఖాతాలో మరో ఓటమి!
గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ను 36 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ జట్టుకు ఇది తొలి విజయం కాగా.. ముంబై జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
-
Satyanarayana Raju: ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన మరో ఆంధ్ర కుర్రాడు.. ఎవరీ సత్యనారాయణ రాజు?
నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో మ
-
-
Ugadi Greetings: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్, కేసీఆర్
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
-
Hawking Radiation: హాకింగ్ రేడియేషన్ అంటే ఏమిటి?
మన విశ్వం ప్రారంభం కృష్ణ బిలాలతో ముడిపడి ఉందా? ఈ ప్రశ్న ఎంత ఉత్తేజకరమైనదో అంతే రహస్యమైనది కూడా. మనం బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడేటప్పుడు అవి అన్నింటినీ మింగేసేవిగా..
-
Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రేపట్నుంచి సన్నబియ్యం పంపిణీ!
తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand