-
Maganti Gopinath: ఎవరీ మాగంటి గోపినాథ్.. ఆయన రాజకీయ ప్రయాణం ఇదే!
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 2014, 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
-
Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల సమాధానం ఇదే!
భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం అవసరమని చెప్పారు. భోజనం తర్వాత నడక మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడానికి, షుగర్ మెటబాలిజంలో సహాయపడుతుంది.
-
D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్.. భారత్ నుంచి కొనుగోలుకు సిద్ధమైన తైవాన్!
D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఆపరేషన్ సిందూర్లో తన సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ ఇది టర్కీ బయరక్తార్ TB-2 డ్రోన్లతో సహా పాకిస్థానీ డ్రోన్ల గుండాలను విజయవంత
-
-
-
Anupam Kher: గోడ దూకి “ఫౌజీ” సెట్కు వెళ్లిన బాలీవుడ్ నటుడు.. వీడియో వైరల్!
ఈ వైరల్ వీడియో సినిమా షూటింగ్లోని సరదా క్షణాలను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా సినిమా సెట్స్లో ఇలాంటి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.
-
UGC Decision: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు డిగ్రీలు ఒకేసారి!
UGC ఈ నిర్ణయం ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసిన లక్షలాది విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త. వారి డిగ్రీలు చెల్లవని భయపడిన వారి కృషి ఇప్పుడు వృథా కాదు.
-
Shahid Afridi Dead: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మృతి.. అసలు నిజమిదే!
ఆపరేషన్ సిందూర్ కింద భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదీ, షోయబ్ అక్తర్ సహా అనేక పాకిస్థానీ క్రికెటర్లు.. పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించింది.
-
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
-
-
BJP National President: బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షులు ఎవరు? రేసులో ముగ్గురు దిగ్గజాలు!
కొత్త బీజేపీ అధ్యక్షుడు 2026 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికల కోసం వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అందువల్ల, ఈ ఎన్నిక కేవలం సంస్థాగత మార్పు మాత్ర
-
Extreme Poverty Rate: భారతదేశంలో అత్యంత పేదరికం నుంచి బయటపడిన 27 కోట్ల మంది ప్రజలు!
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గింది. గ్రామీణ పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి తగ్గగా.. పట్టణ పేదరికం 11 సంవత్సరాల వ్యవధిలో 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గింది.
-
MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ కవిత
ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలకు దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగులను అలాగే మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ వేయలేదన
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand