-
IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోలేదు. భారత్ చివర
-
Andhra Pradesh: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ సునీత
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అనితను వైఎస్ సునీత కోరారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణకు సహకరించేందుకు ప్రభుత
-
All Party Meeting On Bangladesh: జైశంకర్ అఖిలపక్ష సమావేశం, రాహుల్ ప్రశ్నలు
బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితులను జైశంకర్ నేతలకు
-
-
-
Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్
బంగ్లాదేశ్లో విద్యార్థులు రిజర్వేషన్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీన
-
LOC: ఎల్ఓసి సమీపంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం
జమ్మూ కాశ్మీర్లోని ఎస్ఓసి వద్ద సరిహద్దు ఆవల నుంచి అనుమానిత ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు బహిరంగ కాల్పులకు తెగబడ్డాయి.
-
Gautam Gambhir: పదవి గండంలో గంభీర్, జోగేందర్ జోస్యం
గంభీర్ ప్రధాన కోచ్ గా ఎక్కువ కాలం ఉండడని షాకింగ్ కామెంట్స్ చేశాడు శర్మ. తాను ఈ కామెంట్స్ చేయడానికి మూడు కారణాలున్నాయన్నాడు జోగేందర్ శర్మ. ఫస్ట్ రీసన్ గౌతమ్ గంభీర్ నిర
-
CM Yogi Adityanath: జనతా దర్బార్లో దూసుకుపోతున్న సీఎం యోగి
గోరఖ్నాథ్ ఆలయ సముదాయంలోని మహంత్ దిగ్విజయ్నాథ్ మెమోరియల్ ఆడిటోరియంలో ప్రజల వద్దకు సీఎం యోగి స్వయంగా చేరుకుని అందరి సమస్యలను ఒక్కొక్కటిగా విన్నారు. దాదాపు 400 మందిని
-
-
CM Chandrababu: “బీ స్మార్ట్ వర్క్ హార్డ్” జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ప్రజల పట్ల సానుభూతితో ఉండండి. నీచమైన భాష ఉపయోగించవద్దు. మీ పని సమర్థవంతంగా అమలు చేయడం. సంప్రదాయ కలెక్టర్లలా పని చేయకండి. శాసనసభ్యులకు గౌరవం ఇవ్వండి, వారి సమస్యలను వినం
-
Kavitha Bail: కవితకు తప్పని తిప్పలు, బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవితకు మరోసారి షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 7కి వాయిదా వేసింది. కవితను కలిసేందుకు తీహార్ జైలుకు వె
-
Rameshwaram Cafe Blast: ఇద్దరు నిందితులను విచారించిన ఎన్ఐఏ
రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనలో ఇద్దరు నిందితులను ఎన్ఐఏ విచారించింది. కేఫ్ వెలుపల భారీ పోలీసు బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహించారు మరియు పరిసర ప్రాంతంలో బారికేడ్లను