-
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుద
-
Mega Master Plan-2050: సీఎం రేవంత్ రెడ్డి ‘మెగా మాస్టర్ ప్లాన్-2050’
తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఉద్దేశించిన మెగా మాస్టర్ ప్లాన్-2050ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు
-
Saindhav: విక్టరీ వెంకటేష్ సైంధవ్ స్టోరి కాపీనా..?
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిన 75వ చిత్రం సైంధవ్. ఈ చిత్రాన్ని హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్
-
-
-
2007 T20 WC: 2007 ప్రపంచకప్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు
మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో 2027లో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన మాహీ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు.
-
Prabhas Kalki: ప్రభాస్ కల్కి ఇప్పట్లో కష్టమేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కోట్లు కొల్లగొడుతుంది. సలార్ తర్వాత ప్రభాస్ నటిస్తోన
-
ISRO Aditya-L1: ఇస్రో విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అరుదైన ఘనత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది
-
T20 World Cup: టి20 ప్రపంచకప్ కెప్టెన్ గా గిల్
ఇండియన్ టీమ్ లో సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మేట్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో మొన్నటిదాకా ముంబై ఇండియన్స
-
-
MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రెండు ఓట్లేసే అవకాశం
లంగాణలోని శాసనసభ్యులు జనవరి 29న రెండు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు రెండుసార్లు ఓటు వేయనున్నారు.
-
Stock Market: స్టాక్ మార్కెట్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?
కొత్త సంవత్సరం 2024 ప్రారంభమైంది. కొత్త ఏడాదిలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనీ అనుకుంటుంటారు.షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ఆల
-
Uddhav Thackeray: రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని ఠాక్రే
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.