-
Acharya Pramod Krishnam: 6 ఏళ్లు కాదు 14 ఏళ్ళు బహిష్కరించండి.. ఎందుకంటే రాముడు కూడా…!
ఆచార్య ప్రమోద్ కృష్ణన్పై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ ప
-
SA20 2024: అంబరాన్నంటిన కావ్య పాప సంబరాలు
సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ టైటిల్ ను వరుసగా రెండోసారి సన్ రైజర్స్ గెలవడంతో కావ్యా పాప సంబరాలు అంబరాన్నంటాయి.ఈ విజయం నేపథ్యంలో కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్ మ్యా
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం
శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఆపివేసి క్రమంలో వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ
-
-
-
Pakistan: పాకిస్థాన్ లో రీ పోలింగ్
పాకిస్థాన్లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఫలితాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మరోవైపు పలు స్థానాలకు ఎన్నికలు నిర్వహి
-
Cadbury Dairy Milk: డెయిరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు
చాక్లెట్ డే రోజే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇష్టపడి కొనుక్కున్న క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు దర్శనమిచ్చింది. దీంతో సదరు వ్యక్తి షాక్కు గ
-
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్ద
-
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
-
-
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్లోని సనత్నగర్
-
Harish With Balayya: బాలయ్య హరీష్ క్రేజీ కాంబో.. బాక్సాఫీస్ షేక్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి దూకుడు మీదున్న బాలయ్య త్వరలో ఓ క్రేజీ దర్శకుడితో ప
-
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ