-
Arvind Kejriwal: క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. డయాబెటిస్ ఉన్నందున, అతని షుగర్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుందని ఆప్ పేర్కొంది. అతని షుగర్ లె
-
Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట
-
Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరం
-
-
-
GT Vs CSK: చెపాక్ లో చెన్నై ధనాధన్… గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీని గ్రాండ్ ఆరంభించిన సీఎస్కే తాజాగా గుజరాత్ టైటాన్స్ ను 63 రన్స్ తేడాతో చిత్తు చేసింది. హ
-
Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్
-
KCR: రైతు మల్లయ్యను కలవనున్న కేసీఆర్
నల్గొండ జిల్లా ముహంపల్లి గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న రైతు మల్లయ్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనను పరామర్శించాలని వేడుకున్న వ
-
Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
-
-
SRH vs MI: సొంతగడ్డపై సన్రైజర్స్ బోణీ కొడుతుందా.. ముంబైతో మ్యాచ్కు హైదరాబాద్ రెడీ
భారీ అంచనాలతో బరిలోకి దిగి ఓటమితో సీజన్ను ఆరంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్కు రెడీ అయింది. హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలప
-
KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్
వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
-
Venkatesh Trisha Combo: వెంకీ, త్రిష కాంబో అసలు నిజం ఇదే
విక్టరీ వెంకటేష్.. సైంధవ్ సినిమా రిజెల్ట్ తో రూటు మార్చారు. యాక్షన్ మూవీస్ చేయాలి.. థ్రిలర్స్ చేయాలి అనుకున్న వెంకీ.. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ మూవీ.. మంచి కమ