-
Chennai woman suicide: నాల్గవ అంతస్తు నుంచి కిందపడి బ్రతికిన చిన్నారి తల్లిపై ట్రోల్.. తల్లి ఆత్మహత్య
ట్రోలింగ్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చెప్పేందుకు చెన్నై మహిళ ఆత్మహత్య పెద్ద ఉదాహరణ. పది రోజుల క్రితం చెన్నైలోని నాలుగో అంతస్థుపై నుంచి పడి ఓ చిన్నారి ప్రమ
-
Ebrahim Raisi Death: అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఇరాన్ లో సంబరాలు
ఒక దేశ అధ్యక్షుడు మరణిస్తే ప్రపంచ దేశాలు ఆ దేశానికి తోడుగా నిలుస్తాయి. కానీ ఇరాన్ ప్రజలు ఆ దేశ అధ్యక్షుడి మరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బాణాసంచా కలుస్తూ సంబరాలు జరుపు
-
RCB vs RR: ఒక్క టైటిల్ కోసం ఆర్సీబీ..మే 22న ఎం జరుగుతుంది?
ఐపీఎల్ మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ మే 22 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆర
-
-
-
BHU Study: కోవాక్సిన్ పై ఇచ్చిన BHU నివేదికపై ICMR ఫైర్
ఇటీవల కరోనా వ్యాక్సిన్కు సంబంధించి అనేక భయానక వాదనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఐసిఎంఆర్ (ICMR) ఈ వాదనలను తప్పుగా పేర్కొంది. కోవాక్సిన్ యొక్క దుష్ప్రభావాలపై BHU అధ్యయనం
-
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహం స్వాధీనం
కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను సైన్యం గుర్తించిందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇబ్రహీం రైసీతో పాటు పలువురు ఇరాన్ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గ్రామీణ ప్రాంత
-
Iran President Death: భారత్ ఇరాన్కు అండగా నిలుస్తోందని మోడీ భరోసా
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర
-
Lok Sabha Elections 2024: ముంబైలో ఓటేసేందుకు పోటెత్తిన బాలీవుడ్
ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర కూడా తన ఓటు హక్కును వినియోగి
-
-
Prediabetes: ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్ మధ్య వ్యత్యాసం.. ప్రీ-డయాబెటిస్ లక్షణాలు
ప్రస్తుతం రోజుల్లో ఆందోళన కలిగించే అనారోగ్య జీవనశైలిలో వ్యాధి మధుమేహం. సాధారణంగా చాలా మందికి దీని గురించి తెలుసు. కానీ ప్రీ-డయాబెటిస్ గురించి అందరికీ తెలియకపోవచ్చు.
-
Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ రోజు మే 20న దేశవ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 49 స్థానాలకు 695
-
Tax Scam: 263 కోట్ల నకిలీ పన్ను రీఫండ్ కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అరెస్టు
263 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ మోసం కేసులో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారవేత్తని అరెస్టు చేసింది. నిందితుడు రాజేష్ బత్రేజాగా గుర్తించారు.