-
United Airlines : అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత..ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం
ఈ అప్రతిష్టకర ఘటనతో వందలాది విమానాలు ఆయా ఎయిర్పోర్టుల్లోనే గంటల తరబడి ఆగిపోయాయి. సాంకేతిక లోపం ప్రభావంతో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక ఎయిర్ప
-
Cabinet Meeting : ‘స్త్రీ శక్తి’కి క్యాబినెట్ ఆమోదం..క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పార్థసారధి
సమాజంలోని మహిళా సాధికారతను పెంచే ఉద్దేశంతో రూపొందించిన "స్త్రీ శక్తి" పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచ
-
Supreme Court : సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ, పలు రాష్ట్రాల్లో కూడా పథకాలకు సీఎంల పేర్లు ఉంటాయి. పథకాల ప్రచారంలో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫొటోలు వాడడం కూడా సహజం. దీన
-
-
-
Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్
-
NHRC : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. సీఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసు
ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డ విషయం విదితమే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎన్ఎచ్ఆర్సీ, పోలీసుల నివేదికను స్వీకరించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నిర్లక
-
Krishna Janmashtami 2025 : మథుర , బృందావన్లో కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?..అక్కడి ప్రత్యేకతలు తెలుసా?
ఈ సంవత్సరం, అంటే 2025లో జన్మాష్టమి పండుగను ఆగస్టు 16న ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకంగా మథుర మరియు బృందావనంలోని ప్రముఖ బాంకే బిహారీ ఆలయంలో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆ
-
Bananas : రోజూ ఎన్ని అరటిపండ్లు తినాలి?.. ఎప్పుడు తినాలి? శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?
ముఖ్యంగా పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి మూలకాలు అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లు సాధారణంగా ఓ పండులో సుమారు 105 క్యాలరీల శక
-
-
PM Modi : దేశాభివృద్ధికి మరో అడుగు..ఢిల్లీలో ‘కర్తవ్య భవన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
-
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఈ కేసు నేపథ్యం 2018లో చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభకు వెళ్లి రాహుల్ గాంధీ ప్రసంగించిన సమయంలోకి వెళుతుంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేస
-
Rahul Gandhi : భారత్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై విచారణ జరుగుతున్న సమయంలోనే ట్రంప్
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma