-
CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు ఆకస్మికంగా వచ్చారు.
-
South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు
South: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఏఐడీఎంకెలో ఉత్కంఠ క్రమంగా పెరుగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ముఖ్యమంత్రి పళణి స్వామి, పలు నెలల తర్వాత పార్టీలో తన నాయకత్
-
Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్బాల్ స్టార్కి రాసిచ్చిన బిలియనీర్
Viral : ప్రపంచ ఫుట్బాల్ స్టార్ నెయ్మర్కి సంభందించిన ఒక సంచలనాత్మక వార్త బ్రెజిల్లో వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల వయసులోనే మరణించిన అనామక బిలియనీర్ తన వీరునామా (Will) ద్వ
-
-
-
Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?
Coolie : లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కూలీ’ ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సమీక్షల్లో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చి
-
Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర..
Ganesh Visarjan : హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ప్రత్యేకతను చాటే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది ఆసక్తిగా ఎదురుచూసే బ
-
Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు
Shocking : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ఒక సంచలనాత్మక దొంగతనం చోటు చేసుకుంది. జైన సమాజం నిర్వహిస్తున్న మతపరమైన ఆచారాల సమయంలో అమూల్యమైన కలశం మాయమైపోవ
-
Narendra Modi : ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన
Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మ
-
-
Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం
Mumbai: రాబోయే పండుగల దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం, దసరా, నవరాత్రుల సమయంలో నగరంలో భారీగా జనసమ్మర్థం
-
Trade War : భారత్పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు
Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
-
Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్ ద్వివేదీ
Operation Sindoor : భారత-పాక్ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.