-
UK : హిందువులు తెలివైనవారు..వారిది మంచి ప్రవర్తన: యూకే దినపత్రిక
భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు భారతీయులు,అటు లండన్ లో ఉన్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన ఓ ది
-
Iran : మహ్సా అమిని తర్వాత.. పోలీస్ కస్టడీలో 19ఏళ్ల యువకుడు మృతి..!!
హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. మహ్సాఅమిని తర్వాత ఇప్పుడు మరో యువకుడిని కొట్టి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ సెలబ్ర
-
LPG GAS PRICE : సామాన్యులకు గుడ్ న్యూస్…భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర…!!
సామాన్యులకు శుభవార్త. కేంద్రం ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 115.5 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధర
-
-
-
Digital Currency : నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్న RBI.!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…ప్రత్యేక ఉపయోగం కోసం డిజిటల్ రూపాయిని త్వరలోనే లాంచ్ చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నవంబర్ 1న డిజిటల్ రూప
-
Morbi Bridge Effect : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!!
గుజరాత్ లోని మెర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన నేపథ్యంలో…తమ రాష్ట్రంలోని అధికారులను అలెర్ట్ చేసిన బెంగాల్ సర్కార్. రాష్ట్రంలోని అన్ని కేబుల్ బ్రిడ్జిల పరిస్థితిపై
-
Tulasi Mala : తులసి మాల ధరించడం వల్ల ఈ 5 లాభాలు..!
తులసి.. విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. భోగాన్ని సమర్పించేటప్పుడు లేదా దేవుడికి నీరు సమర్పించేటప్పుడు తులసి ఆకును వాటిలో ఉంచుతారు. కలుషిత నీటిలో కొన్ని తాజా తులసి ఆకు
-
NCP CHIEF : ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్…ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ప్రకటన..!!
NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్
-
-
Tamil Nadu : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!
తమిళనాడులో నవంబర్ 6న నిర్వహించ తలపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)మార్చ్ కు తమిళనాడు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తమిళనాడు డీజీపీ సైలేంద్రబాబు అన్ని జి
-
New Delhi : సామాన్యులకు శుభవార్త. నేటి నుంచి అమల్లోకి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.!!
వాహనదారులకు గుడ్ న్యూస్ . దేశంలో చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు తగ్గాయి. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమలు
-
Jaipur : మోర్బీ ఘటన నేపథ్యంలో…కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గుజరాత్ లోని మోర్బీకి చేరుకున్నారు. మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 140మంది మరణించారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్