-
Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!
జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టా
-
Bihar : ఛత్ ఉత్సవాల్లో విషాదం. నీటిలో మునిగి 53మంది దుర్మరణం…!!
బీహార్ లో విషాదం నెలకొంది. ఛత్ ఉత్సవాల సందర్భంగా నీటిలో మునిగి 53మంది మరణించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఛత్ ఉత్సవాల సందర్భంగా…రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్
-
Her Story : అమ్మాయిని..అయితేనేం..సర్దుకుపోవాలా..? ఎంతవరకూ..!!
నువ్ అమ్మాయివి…సర్దుకుపోవాలి..అన్ని విషయాల్లో అణిగిమణిగి ఉండాలి. గొంతెత్తి మాట్లాడొద్దు. ఎదురు సమాధానం చెప్పకూడదు. ఈ మాటలన్నీ చిన్నప్పటి నుంచి వేలసార్లు వింటూనే ఉ
-
-
-
Cumin seed benefits : మగవారు రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
మన ఆరోగ్యం మన వంటగదిలోనే ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో ఉండే మసాలదినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ముఖ్యంగా జీలకర్ర ఒకటి. ఇది ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల
-
KTR : మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాం..!!
మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్లకు, మొనగాళ్లకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో ప్రజా
-
China : చైనాలో మారుమోగుతున్న బప్పిలహరి పాట..ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన..!!
డిస్కో డ్యాన్సర్ సినిమాలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. బప్పిలహరి స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు చైనాలో మారుమోగుతోంది. కోవిడ్ వల్ల లాక్ డౌన్ పాటి
-
Mexico : మనిషి తల నోట్లో పెట్టుకుని పరిగెడుతున్న కుక్క…వైరల్ వీడియో..!!
మెక్సికోలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మెక్సికోలోని ఓ పట్టణంలో జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోట్లు మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని కొందరు గమనించారు. ఈ ఘటనక
-
-
UP : వింత దొంగతనం…20లక్షల విలువైన నగలు దోచుకుని…అందులో సగం నగలు కొరియర్ చేసిన దుండగులు..!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో చొరబడిన దొంగలు సుమారు 20లక్షల విలువచేసే నగలు అపహరించారు. అయితే అందులో నాలుగు లక
-
Delhi : గ్రేటర్ నోయిడాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్..!!
గ్రేటర్ నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లోపల భారతీయ కిసాన్ పరిషత్ కు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని
-
PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్న