-
Gujarat : కేజ్రీవాల్ సభలో మోదీ నినాదాలు…అవాక్కయిన ఆప్ చీఫ్..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల న
-
DHO Srinivas Sensational Comments: సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా… మీకేమైనా ప్రాబ్లమా?
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతా మీకేమైనా ప్రాబ్లమా అంటూ వ్యాఖ్యానించారు. సీఎం
-
Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!
తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచార
-
-
-
Vastu : కిచెన్ లో ఉప్పును ఈవిధంగా వాడితే ఇంట్లో డబ్బే డబ్బు..!!
వాస్తు బాగుంటే జీవితం బాగుంటుంది. జీవితంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రభావితం చేస్తుంది. ఇంటి గుమ్మం నుంచి మొదలుకుని వంటగదిలో ఉంచే వస్తువుల వరకు ప్రతివిషయంలో వాస్తు చ
-
Bihar : బీహార్ లో ఘోరరోడ్డు ప్రమాదం. ట్రక్కుఢీకొని 12మంది మృతి … మృతుల్లో 8మంది చిన్నారులు..!!
బీహార్ లోని వైశాలిలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు… మృతుల్లో చిన్నారులు కూడాన్నారు. వైశాలిలోని దేశ
-
Health : ఈ గింజలు తింటే కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!!
అనట్టో గింజలు..వీటికి గురించి మీకు తెలిసే ఉంటుంది. వీటిని లిపిస్టిక్ తయారీలో వాడుతారు. అయితే ఈ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారం
-
Bihar: పాట్నా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య కాల్పులు..!!
బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం విద్యార్థి సంఘాల ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రెండు గ్రూపు
-
-
Gujarat Elections : ఈ ఎన్నికలు 5ఏళ్ల కోసం కాదు..రాబోయే 25ఏళ్ల కోసం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా బొటాడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికలు వచ్చే ఐదేళ్లకోసం కాదని 25ఏళ్ల తర్వ
-
Tech : భవిష్యత్తులో ఇలాంటి స్మార్ట్ ఫోన్ వస్తుందేమో.? డిజైన్ చూస్తే షాక్ అవుతారు..!!
ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్స్ తోపాటు డిజైన్లతో స్మార్ట్ ఫోన్లు యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.కానీ భవిష్యత్తులో ఎ
-
RBI Governor : భారత్ లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదు..!!
ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి లేదన