-
Manchu: పొలిటికల్ సిస్టర్స్ కు ‘మంచు’ తోడు! టీడీపీ లేదా జనసేన వేదిక రెడీ!!
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయ పెత్తనం కావాలని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చాలా కాలంగా కోరుకుంటున్నట్లు అందరికి తెలిసిందే.
-
Congress: పట్టణాల్లో కాంగ్రెస్ వీక్ , గ్రామాల్లో భేష్! లండన్ వేదికపై రాహుల్ లెక్క
కాంగ్రెస్ పార్టీ బలహీనతను రాహుల్ బ్రిటన్ వేదికగా బయట పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పార్టీకి దూరం అయ్యారని అభిప్రాయపడ్డారు.
-
Kavitha Case: కవిత అరెస్ట్ కు మరిన్ని ఆధారాలు!బిజినెస్ పార్ట్నర్ పిళ్ళై కి ఈడీ బేడీలు
తెలంగాణ సీఎం కుమార్తె కవిత బిజినెస్ పార్టనర్ రామ్చంద్రన్ పిళ్లై ని ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఆయన్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన విషయం విదితమే.
-
-
-
Vangaveeti Radha: జనసేనలోకి రాధా? లోకేష్ తో వంగవీటి భేటీ!
యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో లోకేష్, రాధా ఇద్దరు భేటీ రాజకీయ మలుపుకు బాట వేయనుంది. సమావేశం తరువాత నారా లోకేశ్తో కలిసి పాదయాత్రలో రాధ
-
Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!
ఏపీ రాష్ట్రానికి కేంద్రం మరో అన్యాయం చేయడానికి సిద్ధమైంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ గోదావరి జలాలను కావేరి కి తరలించడానికి సాహసం చేస్తుంది
-
Holi: హోలీ పూర్ణిమలోని అధ్యాత్మక మన్మథ రహస్యం
వసంత రుతు ఆగమనానికి సంకేతం. రాలే ఆకులు రాలుతూ ఉంటే, వచ్చే ఆకులు వస్తూ వుంటాయి. అదేవిధంగా, పాతకోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురులు తొడుగుతూ
-
Atmasakshi Survey: ఆత్మసాక్షి సంచలన సర్వే, సగం కాబినెట్ ఓటమి, అధికారంలోకి టీడీపీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆత్మ సాక్షి తాజా సర్వే తేల్చింది. కనీసం 10 మంది మంత్రులు ఒడిపోతారని
-
-
Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!
ఉద్యోగ సంఘాలకు , జగన్ ప్రభుత్వానికి మధ్య సంధి కుదరలేదు. పోరుబాట పట్టడానికి ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇరు వర్గాలుగా చీలిపోయిన ఉద్యోగుల్లోని ఒక వర్గం
-
Pawan Sabha: కాపు కోటలో పవన్ సభ, ఇద్దరు నానిల ఇలాఖలో శంఖారావం
ఎన్నికల యుద్ధానికి పవన్ సిద్ధమయ్యారు.మాజీ మంత్రులు కొడాలి నాని , పేర్ని నాని లక్ష్యంగా మచిలిపట్నం కేంద్రంగా జనసేనాని వచ్చే ఎన్నికల శంఖారావాన్నీ
-
Land Scam: భూ దందాలు మనుగడకు ప్రమాదం! శాస్త్రవేత్తల హెచ్చరిక..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూ దందాలు పెరిగాయి. వాటిని అక్రమిస్తూ లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ పరిణామం మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని
- Telugu News
- ⁄Author
- ⁄CS Rao