-
AP BAC Meeting : టీడీపీతో జగన్మోహన్ రెడ్డి `రాజీ`బాట
తనదాకా వస్తేగానీ నొప్పి తెలియదంటారు పెద్దలు. సతీమణి భారతిని టీడీపీ టార్గెట్ చేయడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది.
-
Nitish Kumar KCR : హర్యానా కేంద్రంగా నితీష్, కేసీఆర్ జాతీయ రేస్
హర్యానా కేంద్రంగా విపక్షాల ఐక్యత నిరూపితం కానుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో సహా ప్రతిపక్ష నాయకుల హాజరయ్యే ఈ ర్యాలీ 2024 సార్వ
-
Polaravam : పోలవరంపై చర్చకు చంద్రబాబు అసెంబ్లీకి రావాలి: మంత్రి అంబటి
ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి రావాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. పోలవరంపై నిజానిజాలను చర్చించడానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు.
-
-
-
Narayana Bail : మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.
-
3 Capitals AP: ఏపీ అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నారు.
-
AIIMS : ఏపీ మణిహారంగా `ఎయిమ్స్`, క్యూ కడుతోన్న తెలంగాణ పేదలు!
తెలంగాణ సాధించలేని ఎయిమ్స్ ను ఏపీ సాధించింది. సామాన్యులకు అక్కడ అందుతోన్న సేవలు ప్రశంసల్ని అందుకుంటున్నాయి.
-
AP Politics : అలా.. కొడాలి, వల్లభనేని ఔట్!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కంటే టీడీపీ రెబల్ వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని మీద చంద్రన్న సైన్యం రగిలిపోతోంది.
-
-
AP Politics: ఏపీ `గలీజు` పాలి`ట్రిక్స్` కు `శీల`పరీక్ష
ఏపీ పాలిటిక్స్ గలీజుగా మారింది. ప్రధాన పార్టీల లీడర్లు వాడే పదజాలాన్ని వినలేకపోతున్నాం. హద్దులు దాటిన బూతులు వినడానికి కంపరం పుట్టిస్తున్నాయి.
-
India – China Borders: భారత్, చైనా సరిహద్దుల్లో ఫలించిన చర్చలు
భారత్, చైనా సరిహద్దు తూర్పు లడఖ్ సెక్టార్ వద్ద ఉద్రిక్తత తగ్గింది. ఇరు దేశాల సైన్యాలు LAC నుంచి వెనకడుగు వేశాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
-
AP Politics: ఏపీపై రేణుకా, కేసీఆర్ కాంబినేషన్ ?
ఏపీ రాజధాని అంశాన్ని సానుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.