-
Inter Exams: నిమిషం నిబంధన ఎత్తివేయాల్సిందే.. ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు
Inter Exams: తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. కొత్తగా నిమిషం నిబంధన అమల్లోకి తెచ్చారు. నిర్థిష్ట సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చ
-
Jeevan Reddy: కేటీఆర్ ఆ స్థానం నుంచి పోటీ చేయాలి, జీవన్ రెడ్డి డిమాండ్
జగిత్యాల లోని ఇందిరా భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకో, కేటీఆర్ మాట్లాడే తీరుతో బీఆర్ఎస్ గ
-
Telangana: ఎలివేటేడ్ కారిడార్లకు కేంద్రం అనుమతి
Telangana: హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డి
-
-
-
CM Revanth: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్, ఇకపై ఫసల్బీమా యోజన!
CM Revanth: ప్రధానమంత్రి ఫసల్బీమా యోజనలోకి తిరిగి తెలంగాణ రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవ
-
Health: కార్డియాక్ అరెస్టు తో జర జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్టు) వంటి సమస్యలకు గురై మరణించడం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ.,
-
TTD: గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు.. కార్యక్రమ వివరాలు ఇవే
TTD: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 1, 8, 15, 29వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 6 గంట
-
P. V. Narasimha Rao: బయోపిక్ గా భారతరత్నఅవార్డు గ్రహీత పి.వి.నరసింహారావు ‘హాఫ్ లయన్’
P. V. Narasimha Rao: మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు కి ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం “భారతరత్న” ప్రకటించిన సంగతి తెలిసిందే. 1991 నుంచి 1996 వరకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ భా
-
-
Radha Madhavam: ‘రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది: దర్శకుడు దాసరి ఇస్సాకు
Tollywood: రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది.. దర్శకుడు దాసరి ఇస్సాకు వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ క
-
Khammam: అడుగంటిన పాలేరు రిజర్వాయర్.. ఆందోళనలో ఖమ్మం రైతులు!
Khammam: పాలేరు రిజర్వాయర్ తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోవడంతో పాటు ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఇన్ఫ్లో ల
-
Indians: 2024లో భారతీయుల జీతాలు 10% పెరగనున్నాయి, కారణమిదే!
Indians: భారతదేశంలోని కంపెనీలు ఈ సంవత్సరం సగటున 10 శాతం జీతాల పెంపుదలని అంచనా వేస్తున్నాయి, ఆటోమొబైల్, తయారీ, ఇంజినీరింగ్ రంగాలు అత్యధిక పెంపుదలకు సాక్ష్యమిస్తాయని ఒక సర్వ