-
Komatireddy: బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ త్వరలో ముగుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: BRS ప్రభుత్వ పదేళ్ల పాలన అవినీతి, అక్రమాలు, దుబారా, దోపిడితో తెలంగాణ మునుపెన్నడూ లేని స్థాయిలో ధ్వంసమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కా
-
Jajpur: మద్యం మత్తులో తండ్రి ముక్కును కొరికిన కుమారుడు
జైపూర్ లోని జాజ్పూర్ జిల్లాలోని రౌతరాపూర్ గ్రామంలో మద్యం మత్తులో తన తండ్రి ముక్కును కొరికాడు కొడుకు. అంతేకాదు మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు 32 ఏళ్ల వ్యక్తిని
-
HYD: హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు
HYD: హైదరాబాద్లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆసుపత్రి మొత్తం బూడిద కుప్పలా మారింది. అత్తాపూర్ పోలీస్స్టేషన్ ప
-
-
-
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది : కిషన్ రెడ్డి
Kishan Reddy: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ సీట్ల సంఖ్యను రెండంకెలకు చేరుస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్రెడ్డి వి
-
Kalyan Ram: ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్
Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ రాబోయే పాన్-ఇండియన్ పీరియడ్ స్పై థ్రిల్లర్ డెవిల్ త్వరలోనే విడుదల కాబోతుంది. ఇది డిసెంబర్ 29, 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది. నిర్మాత అభిషేక్ నా
-
TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాలకు గ్రీన్ సిగ్నల్
TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి శుభవార్త తెలిపింది. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర
-
PM Modi: యూట్యూబ్ లో మోడీ రికార్డ్, మరోసారి విశ్వనాయకుడిగా గుర్తింపు
PM Modi: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇది ఇతర ప్రపంచ నాయకుల కంటే చాలా ముందుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్
-
-
Amit Shah: తెలంగాణకు అమిత్ షా.. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కార్యచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగాయి.
-
Corona Cases: భారతదేశంలో 412 తాజా కరోనా కేసులు నమోదు
Corona Cases: భారతదేశంలో కొత్తగా 412 COVID-19 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్ఫెక్షన్ క్రియాశీల కేసుల సంఖ్య 4,170కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట
-
Medaram: మేడారంలో జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క రివ్యూ
Medaram: మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు ప్రభుత్వం వేదిక వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో జాతర