-
AP Bar License: బార్ లైసెన్స్ దరఖాస్తు గడువు పెంచిన ఏపీ ప్రభుత్వం
AP Bar License: లైసెన్సుల కేటాయింపులో పారదర్శకత కోసం ఆగస్ట్ 30 ఉదయం ఎనిమిది గంటలకు లాటరీ నిర్వహించనున్నారు
-
Hyd : యూనివర్సిటీలో డ్రగ్స్ దందా..ఒక్కో సిగరెట్ రూ.2500 అమ్మకం
Hyd : ఈ ఆపరేషన్ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిన సమాచారంతో జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీమారుతి కొరియర్స్ ద్వారా ఈ డ్రగ్స్ హైదరాబాద్కి చేరాయని ఈగల్ టీమ్ గుర్తించింద
-
Festival Season : భారీగా క్యాష్బ్యాక్ ఇస్తున్న SBI
Festival Season : ఈ కార్డుకు దరఖాస్తు చేసేటప్పుడు, అలాగే ఏటా రెన్యూవల్ చేయడానికి రూ. 500 ఫీజు ఉంటుంది. కానీ ఒక సంవత్సరంలో రూ. 3,50,000 ఖర్చు చేసిన వారికి ఈ వార్షిక ఫీజు తిరిగి లభిస్తుంది
-
-
-
BJP’s New Chief : బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!
BJP's New Chief : బీహార్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీలో అంతర్గత మార్పులకు, కొత్త విధానాల రూపకల్
-
Raging : శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ ..ఐరన్ బాక్స్తో కాల్చిన తోటి విద్యార్థులు
Raging : 10వ తరగతి చదువుతున్న గుర్రం విన్సెంట్ అనే విద్యార్థిపై అతని సహచర విద్యార్థులే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విన్సెంట్ను స్థానిక ఆసుపత్రి
-
Ganesh Chaturthi : రేపు ఈ శ్లోకాన్ని చదివితే ఆ దోషం మాయం!
Ganesh Chaturthi : సింహః ప్రసేనమవధీః, సింహో జాంబవతాహతః, సుకుమారక మారోధీః, తవహ్యేషా శ్యమంతకః' ఈ శ్లోకాన్ని చదవడం వల్ల చంద్ర దర్శన దోషం తొలగిపోయి, జీవితంలో వచ్చే అవాంతరాలను అధిగమిం
-
Maruti Plant : బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాన్ని ప్రారంభించిన మోదీ
Maruti Plant : గుజరాత్లోని హన్సల్పూర్లో తయారైన మారుతీ సుజుకీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) 'ఈ-విటారా'ను లాంచ్ చేశారు. ఇది భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగు.
-
-
Telangana High Court : వాన్పిక్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
Telangana High Court : ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం వాన్పిక్ వాదనలను తిరస్కరించింది. ఈ నిర్ణయం అక్రమాస్తుల కేసు విచారణలో ఒక కీలక పరిణామం.
-
Heavy Rains in AP : ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
Heavy Rains in AP : లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆమె సూచించారు.
-
VoterAdhikarYatra : రాహుల్ చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న సీఎం రేవంత్
VoterAdhikarYatra : ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగ సమీపంలో రాహుల్ గాంధీ యాత్రలో వీరంతా పాల్గొనడం జరిగింది. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వానికి,