-
Gandhi Bhavan : గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ధర్నా
Gandhi Bhavan : "సునీతా హటావో – గోషామహల్ బచావో" అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు
-
IPL : అభిషేక్ శర్మకు పనిష్మెంట్
IPL : అభిషేక్ అవుటైన తర్వాత దిగ్వేష్ అతని వైపు దురుసుగా మాట్లాడడం, వివాదాస్పద హావభావాలు చేయడం వల్ల ఉద్రిక్తత పెరిగింది. దీనిపై బీసీసీఐ (BCCI) స్పందించి, ఇద్దరి మీద చర్యలు
-
Vizag : విశాఖ డిప్యూటీ మేయర్ గా గోవింద్ రెడ్డి ఏకగ్రీవం
Vizag : మంగళవారం నిర్వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమావేశంలో 59 మంది సభ్యుల సమ్మతి తో ఆయనను డిప్యూటీ మేయర్గా ప్రకటించారు
-
-
-
Railway Line : సూర్యాపేట వాసుల ‘ఏళ్ల నాటి కల’ నెరవేరబోతోంది !!
Railway Line : సూర్యాపేట మీదుగా వెళ్లే రెండు ప్రధాన రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లో భాగంగా
-
Kondareddypalli : నా కొండారెడ్డిపల్లికి రుణపడి ఉంటా- రేవంత్ రెడ్డి
Kondareddypalli : నా ఊరు, నా వాళ్ల మధ్యకు ఎప్పుడు వెళ్లినా… అనిర్వచనీయ అనుభూతే. ఊరి పొలిమేరల్లో… హనుమంతుడి ఆశీస్సులు
-
TIMS Hospitals : ఈ ఏడాదిలోనే టిమ్స్ హాస్పటల్స్ ప్రారంభం
TIMS Hospitals : ప్రభుత్వం నిర్ణయాలతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి జూన్ 26న, సనత్నగర్ ఆసుపత్రి ఆగస్టు 31న, అల్వాల్ ఆసుపత్రి డిసెంబర్లో ప్రార
-
Miss World 2025 : క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న మిస్ వరల్డ్-2025 పోటీలు
Miss World 2025 : క్వార్టర్ ఫైనల్స్ కు 48 మంది అందగత్తెలు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందాల భామలు తమ సాంస్కృతిక ప్రతిభతో పాటు, సామాజిక అవగాహన, మేధస్సుతో కూడా ఆకట్టుకుంటున్
-
-
Theft in Raj Bhavan : నిందితుడి అరెస్ట్!
Theft in Raj Bhavan : పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి వచ్చిన ఓ అనుమానాస్పద వ్యక్తి కంప్యూటర
-
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె..ఎందుకంటే !
Visakha Steel Plant : ఇటీవల ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి
-
Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు
Corona : ఈ నేపథ్యంలో భారత్లోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులు, విదేశాల నుండి వచ్చే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్