-
Pushpa Dialogue : వైసీపీ అంత రాఫ్ఫా..రాఫ్ఫా అంటుంటే..గుడివాడ అమర్నాథ్ ఎక్కడ..?
Pushpa Dialogue : ఒకప్పుడు టీడీపీ, జనసేన నేతలపై నిప్పులు చెరిగిన గుడివాడ.. ప్రస్తుతం పూర్తిగా మీడియా దూరంగా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది
-
National Highway : ఏపీలో మరో జాతీయ రహదారి..ఎక్కడి నుండి ఎక్కడికంటే
National Highway : ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే వరుస రహదారి ఉండగా, దానిని 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు
-
Yogandhra 2025: ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు – ప్రధాని మోడీ హర్షం
Yogandhra 2025 : విశాఖపట్నంలో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమంలో ప్రజల పాల్గొనడాన్ని ప్రధాని అభినందించారు. "యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ జీవితంలో యోగాన
-
-
-
Pawan Kalyan : పంచకట్టులో పవన్ ఏమన్నా ఉన్నాడా..?
Pawan Kalyan : మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో నిర్వహించిన ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరుకాగా, పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం
-
Interest Rate : వడ్డీ రేటు తగ్గించిన ఎస్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
Interest Rate : గృహ రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్టు ప్రకటించింది. దీని వల్ల హోమ్ లోన్ వడ్డీ రేటు 7.50 శాతంతో ప్రారంభం అవుతుంది
-
Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై రేపు కీలక నిర్ణయం?
Panchayat Elections : పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల విషయాల్లో ఏటివాటిని ముందుగా నిర్వహించాలనే అంశంపై స్పష్టత రావొచ్చని సమాచారం
-
Modi Praise Nara Lokesh : నారా లోకేష్ పై మోడీ ప్రశంసల జల్లు
Modi Praise Nara Lokesh : ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో లోకేష్ (Lokesh) పాత్ర ప్రధానమని, యువతను ఏకం చేయడంలో ఆయన చూపిన సమర్థత అభినందనీయమని అన్నారు.
-
-
Yogandhra 2025 : జగన్ గురించి మాట్లాడుకోవడం అనవసరం- సీఎం చంద్రబాబు
Yogandhra 2025 : “ఇలాంటి శుభకార్యాల్లో నెగటివ్ మాటలు అనవసరం” అని ఆయన అన్నారు. విశాఖ రుషికొండలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినవాళ్లు ఇప్పుడు ప్రజల నిధులు వృథా అవుతాయంటూ విమర్శ
-
Rythu Maha Dharna : ఎనుముల రెడ్డి కాదు.. కోతల రేవంత్ రెడ్డి – హరీశ్ రావు
Rythu Maha Dharna : "ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నాడు" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
-
Yogandhra 2025 : యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్
Yogandhra 2025 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yogandhra 2025) విశాఖపట్నంలో గిన్నిస్ రికార్డు స్థాయిలో నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని సమర్థంగా కల్పించారు