-
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
Padi Kaushik Reddy : క్వారీ యజమానిని బెదిరించడం, దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది
-
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు
-
Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ
Ayesha Meera Case: సుమారు ఏడేళ్లుగా సీబీఐ (CBI) ఈ కేసును విచారిస్తోంది. 2018లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పునర్విచారణ ఆదేశించిన తర్వాత మొదట సిట్కు బాధ్యతలు అప్పగించారు
-
-
-
Yogandhra 2025 : మోడీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్
Yogandhra 2025 : ప్రధాని మోదీ ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yogandhra 2025) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో జరుగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు
-
Soundarya Son : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సౌందర్య కొడుకు..!!
Soundarya Son : అంతఃపురం సినిమాలో సౌందర్య కుమారుడిగా నటించినందుకే, అతను ఆమె నిజమైన కుమారుడేనని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి కృష్ణ ప్రదీప్కు, సౌందర్యకు ఎటువంటి బంధం లేదు
-
Banakacharla Project : నీటిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న బిఆర్ఎస్ – సీఎం రేవంత్
Banakacharla Project : “విభజన చట్టం ప్రకారం కేవలం పోలవరం ప్రాజెక్టుకే అనుమతి ఉంది. కానీ బనకచర్ల ప్రాజెక్టును పోలవరానికి అనుబంధంగా చూపించేందుకు BRS ప్రయత్నిస్తోంది” అని పేర్కొన్నార
-
Singareni : హైదరాబాద్ మార్కెట్పై కన్నేసిన సింగరేణి..ఎందుకంటే !!
Singareni : కొత్తగూడెం వంటి దూర ప్రాంతాల నుంచి బొగ్గు తరలించుకునేవి. దీనివల్ల భారీ రవాణా ఖర్చులను భరించాల్సి వచ్చింది. దీంతో బొగ్గు వినియోగం తగ్గడంతో పాటు సింగరేణికి ఆశించ
-
-
Kannappa : ప్రభాస్ ను నమ్ముకున్న కన్నప్ప
Kannappa : ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకు ప్రభాస్ హాజరవుతారా లేదా అన్న దానిపై అభిమానులలో ఆసక్తి పెరిగిపోతోంది
-
Jagan : ఎవరి తలలు నరుకుతావు? రోడ్డెక్కవ్ జాగ్రత్త ..జగన్ కు గోరంట్ల వార్నింగ్ !
Jagan : గత ఐదేళ్లలో జగన్ ఒక నియంతలా పరిపాలించారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు
-
Telegram CEO: తన ఆస్తి అంత ఆ పిల్లలకే అంటూ టెలిగ్రామ్ సీఈవో సంచలన ప్రకటన
Telegram CEO: తన వీర్యదానంతో జన్మించిన 106 మంది పిల్లలకు తన సంపదను పంచిపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీరిని గుర్తిస్తూ ఒక వీలునామా రాశానని