Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
ఫిట్నెస్ ఫీజుల పెంపునకు బ్రేక్ చెపుతూ లారీ ఓనర్లకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం
రవాణా లారీలకు ఫిట్నెస్ ఫీజుల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్తో 15 ఏళ్లు దాటిన లారీలకు రూ.36 వేల వరకు భారం పడుతోంది
-
ఇస్రో పై మోడీ ప్రశంసలు , ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇది కీలక ముందడుగు
LVM3-M6 మిషన్ను సక్సెస్ చేసిన ఇస్రోను PM మోదీ అభినందించారు. 'ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఇది కీలక ముందడుగు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్లో మన పాత్రను బలోపేతం చేస్తుంది
-
అస్వస్థతకు గురైన వైస్ జగన్, నేటి పులివెందుల పర్యటన రద్దు
మాజీ సీఎం, తమ పార్టీ అధినేత YS జగన్ అస్వస్థతకు గురైనట్లు వైసీపీ ట్వీట్ చేసింది. 'జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవాళి కార్యక్రమాలన
-
-
-
కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. “అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు
-
పేపర్ లీకేజీకి తెలంగాణ ఇంటర్ బోర్డు చెక్.. స్కాన్ చేస్తే తెలిసిపోతుంది!
ఇంటర్ పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్లకు బోర్డు GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయనుంది. ప్రింటింగ్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు పేపర్లను చేరవేసే వాహనాలకు GPRS ఏర్పాటు చేయనుంది.
-
సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద
-
తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!
రాష్ట్రంలో విద్యార్థులు లేని 1,441 స్కూళ్లను తాత్కాలికంగా మూసేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు చేరితే మళ్లీ రీఓపెన్ చేయనుంది. అటు మరో 600 స్కూళ్లలో టీచర్లు ఉన
-
-
జనవరి 1 నుండి ఏపీ రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి
జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ
-
ప్రవైట్ హాస్పటల్ ICU ఛార్జీల బాదుడు పై కేంద్రం ఆగ్రహం
ఎమర్జెన్సీ చికిత్స బాధ్యత కావాలని, ఆర్థిక దోపిడీకి ఆసరాగా చూడొద్దని ప్రైవేట్ హాస్పిటల్కు కేంద్రం సూచించింది. వెంటిలేటర్, ICU ఛార్జీలను పబ్లిక్ డిస్ప్లే చేయాలని చెప్పి
-
ఆపదలో ఉన్నవారి లొకేషన్ కనిపెట్టే గూగుల్ ఫీచర్!
India lo Google Android Emergency Location Service (ELS)ను లాంచ్ చేసింది. ప్రమాదంలో ఉన్నప్పుడు 112కి కాల్ లేదా మెసేజ్ చేస్తే మీ ఫోన్ ఆటోమేటిక్గా మీ లొకేషన్ను పోలీసులకు పంపిస్తుంది