-
Gandikota Girl Murder Case : గండికోట బాలిక హత్య కేసులో కీలక మలుపు
Gandikota Girl Murder Case : సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లోకేష్ నిర్దిోషి అని స్పష్టత రావడంతో, ఈ హత్య వెనక ఉన్న వారిపై దృష్టి కేంద్రీక
-
Parliament Monsoon Session : వర్షాకాల సమావేశాల్లో కొత్తగా 8 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
Parliament Monsoon Session : మొత్తం 21 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
-
ZPTC – MPTC : జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ZPTC - MPTC : ప్రతి మండలాన్ని ఒక ZPTC నియోజకవర్గంగా పరిగణిస్తారు. ZPTCలు మరియు MPTCలు ప్రజల ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు.
-
-
-
TG Govt : తెలంగాణ రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతుల్లో కాదు బీజేపీ చేతుల్లో ఉంది – హరీష్ రావు
TG Govt : గోదావరి-బనకచర్ల అంశాన్ని మాత్రమే అజెండాగా పెట్టి చర్చకు రావడం తాము సమర్థించమని, ఈ విషయాన్ని కేంద్రానికి ముందుగానే స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు.
-
APAC-2025 Conference : విదేశీ ప్రతినిధుల డబ్బు కాజేసిన ఏపీ వ్యక్తి
APAC-2025 Conference : హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శ్రీనివాసులు దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టమైంది
-
Jagan Press Meet : రాబోయేది మన ప్రభుత్వమే – జగన్
Jagan Press Meet : ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మీరు నాటినదే పండుతుంది. మీ ప్రభుత్వానికి మూడేళ్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వమే తి
-
Air India Flights : ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పున:ప్రారంభం – ఎయిర్ ఇండియా
Air India Flights : బెంగళూరు-లండన్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-టొరంటో, ముంబై-న్యూయార్క్ వంటి పలు ప్రధాన రూట్లలో సర్వీసులు తాత్కాలికంగా తగ్గించబడ్డాయి
-
-
Indiramma Houses Scheme Survey : మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే .. లబ్ధిదారుల్లో ఆందోళన
Indiramma Houses Scheme Survey : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలు తిరిగి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పా
-
Kodangal to VKD Train : కొడంగల్ మీదుగా రైల్వే లైను .. తగ్గనున్న గోవా దూరం
Kodangal to VKD Train : ప్రస్తుతం గుంతకల్ మార్గం మీదుగా రైళ్లు వెళుతుండగా, రద్దీ తగ్గి ప్రయాణ సమయం తక్కువవుతుంది. సిమెంట్ సరఫరా, వాణిజ్య రవాణా సైతం సులభతరమవుతుంది
-
Kiara Advani : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ
Kiara Advani : కియారా 2023లో సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమ పెళ్లి చేసుకొని, తల్లిగా మారడం విశేషం. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పెళ్లికి మొగ్గుచూపిన కియారా, తర్వాత కూడా సినిమాల్లో