HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raja Singh Request To Cm Chandrababu

Chandrababu : చంద్రబాబుకు రాజాసింగ్ రిక్వెస్ట్

Chandrababu : అన్యమతస్థులు తిరుమలలో పనిచేయడం, లడ్డూ కల్తీ ఆరోపణలు, మత మార్పిడుల ప్రచారాలన్నీ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయాలుగా పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 24-05-2025 - 9:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajasingh Ttd
Rajasingh Ttd

తిరుమల(Tirumala)లో ముస్లిం వ్యక్తి నమాజ్ (Muslim Man Praying) చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలోని కళ్యాణ వేదిక సమీపంలోని ఖాళీ స్థలంలో ఓ ముస్లిం వ్యక్తి బహిరంగంగా నమాజ్ చేయడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో భక్తులు, నెటిజన్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Minister Instructions: కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణపై సమీక్ష.. మంత్రి కీల‌క సూచ‌న‌లు!

ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులను ఉద్దేశిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. తిరుమలలో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలనీ, హిందువుల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం, టీటీడీ నడుం కట్టాలని కోరారు.

రాజాసింగ్ తన వ్యాఖ్యల్లో గతంలో జరిగిన వివాదాస్పద ఘటనలను ప్రస్తావిస్తూ, ఇప్పుడీ పరిస్థితులు కొత్తకావని తెలిపారు. అన్యమతస్థులు తిరుమలలో పనిచేయడం, లడ్డూ కల్తీ ఆరోపణలు, మత మార్పిడుల ప్రచారాలన్నీ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయాలుగా పేర్కొన్నారు. భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డులను కచ్చితంగా తనిఖీ చేయాలని, ఇతర మతాల వారికి తిరుమల కొండపైకి వాహనాల ద్వారా ప్రవేశాన్ని నిరోధించాలని ప్రభుత్వాన్ని, టీటీడీని రాజాసింగ్ కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం గంభీరంగా స్పందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Raja Singh Request
  • chandrababu
  • CM Chandrababu and TTD
  • Man offering Namaz
  • raja singh
  • tirumala

Related News

    Latest News

    • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

    • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd