Andhra Pradesh
-
IT Notice : చంద్రబాబు కు ఐటీ నోటీసులు..?
ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనకు ఐటీ నోటీసులు అందజేసినట్లు
Date : 01-09-2023 - 9:56 IST -
Yuvagalam : నారా లోకేష్ ‘యువగళం కాదు ఇది ప్రజాగళం’
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam ) నేటితో 200 వ రోజు (Yuvagalam 200 days)కు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. వైసీపీ (YCP) ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిన ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ లోకేష్ యాత్ర (Lokesh Padayatra ) కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు […]
Date : 31-08-2023 - 1:08 IST -
TDP Manifesto: చంద్రబాబు దూకుడు.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో!
దసరా రోజున మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Date : 31-08-2023 - 1:04 IST -
AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి. ఆట మొదలు పెట్టిందా..?
కేంద్రంలో అధికారంలో ఉన్న BJP ఆయా రాష్ట్రాలలో తమకు ఎవరు కీలకమైన మద్దతుదారులో వారికి చేరువుగా ఉండడం మామూలు విషయమే.
Date : 31-08-2023 - 12:43 IST -
Tahsildar Died: సస్పెన్షన్ లో తహసీల్దార్.. తీవ్ర జాప్యంతో గుండెపోటు
ఉద్యోగ బాధ్యతల్లో జాప్యం పట్ల కలత చెందినట్లు సమాచారం.
Date : 31-08-2023 - 12:37 IST -
AP : టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు (Chandrababu).
Date : 30-08-2023 - 10:00 IST -
Fake Notes: శ్రీకాకుళంలో 2 వేల నకిలీ నోట్లను పట్టుకున్న పోలీసులు
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో మోసాలు యధేచ్చగా పెరిగిపోతున్నాయి.
Date : 30-08-2023 - 9:30 IST -
Posani Krishna Murali : నంది నాటకోత్సవాలపై పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్.. అవార్డుల ప్రకటన ఆ రోజే..
తాజాగా నేడు పోసాని కృష్ణమురళి మరోసారి నంది నాటకోత్సవాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు.
Date : 30-08-2023 - 8:00 IST -
Andhra Pradesh: పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వేడి మరింత పెరుగుతుంది.
Date : 30-08-2023 - 5:00 IST -
Bhuvaneshwari: భువనేశ్వరి భావోద్వేగం, లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కన్నీళ్లుపెట్టా!
లోకేష్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యానని భువనేశ్వరి అన్నారు.
Date : 30-08-2023 - 3:10 IST -
AP Volunteer : మరో వాలంటీర్ ఘరానా మోసం బట్టబయలు..
వలంటీర్ కమ్ డ్వాక్రా గ్రూపు లీడర్ అయిన చాట్ల దివ్య తెలుసుకొని.. తన భర్త కిశోర్ను నాగేంద్రం బీమా ఖాతాకు నామినీగా
Date : 30-08-2023 - 2:13 IST -
AP: రాఖీ పర్వదినాన..ఆడవారికి రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
ఏపీలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం
Date : 30-08-2023 - 1:49 IST -
Vangalapudi Anitha Arrest : చంద్రబాబుకు రాఖి కట్టేందుకు వెళ్తున్న వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు
రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని మహిళల రక్షణపై కీలక ఉపన్యాసం చేయనున్న తరుణంలో జగన్ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర మహిళలను నిర్భందించడం సిగ్గుచేటని
Date : 30-08-2023 - 1:29 IST -
AP : వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే – పోసాని
విజయవాడలో వంగవీటి రంగాను చంపింది చంద్రబాబే..ఎన్టీఆర్ ముఖం మీద చెప్పులు వేయించింది చంద్రబాబే
Date : 29-08-2023 - 8:57 IST -
KA Paul : నా చేతులు కాళ్ళు విరగ్గొట్టారు.. చంపడానికి ప్రయత్నం చేశారు.. వైజాగ్లో కేఏ పాల్ దీక్ష భగ్నం..
కేఏ పాల్ ని పరామర్శించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ మాట్లాడుతూ గవర్నమెంట్ పై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 29-08-2023 - 7:07 IST -
AP Employees : జగన్ జీపీఎస్ !ఉద్యోగుల చీలికతో గప్ చిప్!
ఏపీ సర్కార్ కు అల్టిమేటం ఇవ్వడానికి ఉద్యోగులు(AP Employees)సిద్దమవుతున్నారు.ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సమావేశం అయ్యాయి.
Date : 29-08-2023 - 5:10 IST -
Delhi Alliance : పొత్తుకు చంద్రబాబు సై! ముందస్తు సంకేతాలు!!
ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మీడియాతో (Delhi Alliance)చిట్ చాట్ చేశారు.
Date : 29-08-2023 - 4:43 IST -
Rudakota Mystery : మన్యం జిల్లాలో రహస్యం..గర్భం దాల్చాలంటేనే భయపడుతున్న మహిళలు
దేశం ఎంతో అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్న..ఇంకా చాల చోట్ల అంతుచిక్కని వ్యాధులతో చాలామంది చనిపోతున్నారు. కళ్లముందు ఎంతో సంతోషంగా ఆడుతూపాడుతూ..తిరుగుతున్న పిల్లలు ఒక్కసారిగా కిందపడి..హాస్పటల్ కు తరలించేలోపే చనిపోతున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు దాదాపు 20 మందికిపైగా చిన్నారులు చనిపోయారు..ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఈ ఘటన ఏపీలోని మన్యం జిల్లా (Manyam District) పెదబయలు (Peda Bayalu) మండలంలోని రూఢకోట గ
Date : 29-08-2023 - 3:46 IST -
Vijayawada MP Seat : జగన్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..?
జనరల్ స్థానంలో ఎస్సీని నిలబెట్టామని రాష్ట్రం మొత్తం ప్రచారం చేసుకోవచ్చని జగన్ మాస్టర్ ప్లాన్
Date : 29-08-2023 - 2:18 IST -
CBN Happy : చంద్రబాబుకు మమత వ్యాఖ్యల జోష్
బెంగాల్ సీఎం మమత బెనర్జీ లోక్ సభ ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో (CBN Happy) జోష్ నింపుతున్నాయి.
Date : 29-08-2023 - 1:58 IST