Punganur Violence: బెయిల్ ప్రయత్నాల్లో దేవినేని ఉమా
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి
- By Praveen Aluthuru Published Date - 02:06 PM, Wed - 9 August 23
Punganur Violence: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో అల్లర్లు చెలరేగాయి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు సీఎం చంద్రబాబుని ఏ1గా, ఏ2గా దేవినేని ఉమాని చేర్చారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, ఈ క్రమంలోనే అక్కడ అల్లర్లు చెలరేగాయని పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఏ సమయంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చని భావించిన దేవినేని ఉమా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు వైజాగ్ లో మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా దానిని రద్దు చేసుకుని బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
Also Read: Ritika Nayak :పింక్ డ్రెస్ లో మరింత హాట్ గా కనిపిస్తున్న బుట్టబొమ్మ
Tags
Related News
Sharmila : అద్దంలో చూసుకుంటే జగన్కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?: షర్మిల
YS Sharmila: ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి సీఎం జగన్(CM Jagan)పై విమర్శలు గుప్పించారు. కడపలో ఈరోజు ఆమె మాట్లాడుతూ..తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో నేను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారు అంటూ షర్మిల నిలదీశారు. సీఎం జగన్ మానసిక పరిస్థితిపై వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే చంద్రబాబు పేరును జగన్ జపించడంపై ఆమ�