HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Chief Ministers Of Odisha Andhra Pradesh To Meet On Nov 9 Over Contentious Issues

9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!

ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.

  • By Hashtag U Published Date - 11:36 AM, Sat - 6 November 21
  • daily-hunt

ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో నవంబర్ 9న భువనేశ్వర్ లో సమావేశం కానున్నారు. వంశధార నది మీదుగా నేరడి బ్యారేజీ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రెండు రాష్ట్రాల సరిహద్దులోని కోట్టాయా గ్రామాల స్థితిగతులు ముఖ్యమంత్రుల ఎజెండాలో ఎక్కువగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి.

Also Read : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతినిస్తూ వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ ఈ ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది.ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని రాయగడ, గజపతి జిల్లాల్లోని 106 ఎకరాలకు పైగా భూమి నీటమునిగనుంది.దీంతో ఆయా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.నీట మునిగిన భూమికి పరిహారం చెల్లించడంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది.అయితే ఆంధ్రా ప్రతిపాదనలపై ఒడిశా ప్రభుత్వం ఇంకా స్పందించలేదని అధికారులు అంటున్నారు.ఏపీ సీఎం జగన్ ఈ సమస్యను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని అధికారులు అంటున్నారు.

Also Read : 21మంది పిల్ల‌ల‌ సరుకుల‌కు నెల‌కు ల‌క్ష‌.. ఇంకా పిల్ల‌లు కావాలంటున్న త‌ల్లి..

అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ముంపు సమస్యపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.కొట్టాయ్య గ్రామాల సమస్య కూడా సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉంది.ఇటీవలి కాలంలో ఒడిశా సరిహద్దులోని విజయనగరం జిల్లాలోని గ్రామాల్లోకి ఆంధ్రా అధికారులు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒడిశా పోలీసులు ఆ గ్రామాల్లోకి ఎవరిని రానివ్వకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొట్టయ్యా గ్రామాల ప్రజలు ఇటీవల విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు పోలీసు సూపరింటెండెంట్ను కలిశారు. తాము ఆంధ్రాలో భాగంగానే కొనసాగుతామని లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చారు.ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈ అంశంపై చర్చించి పరిష్కారానికి అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • naveen patnaik
  • Odisa
  • ys jagan

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd