HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Reportedly Pulls Up Ministers Mlas On Performance

AP CM Jagan: మంత్రులు,ఎమ్మెల్యే లపై జగన్ సీరియస్

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి 27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

  • By CS Rao Published Date - 09:06 PM, Wed - 28 September 22
  • daily-hunt
Ap Emergency
Cm Jagan

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి 27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత.. మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆళ్ల నాని తీరు మారాలని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు.
తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ఫైర్ అయ్యారు. పేర్లు ప్రస్తావించి మరీ వారికి క్లాస్ పీకారు జగన్.

వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లే టార్గెట్ గా సాగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు జగన్. నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారసులను పోటీలోకి దింపేందుకు కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు, మాజీమంత్రులు ప్రయత్నిస్తూ ఉండటంతో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి వారసులను పోటీలోకి దింపొద్దని సీఎం జగన్ చెప్పారు. మంత్రులు, మాజీమంత్రులు అందరూ పోటీ చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. నవంబర్ లో మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత.. మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆళ్ల నాని తీరు మారాలని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు.
తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ఫైర్ అయ్యారు. పేర్లు ప్రస్తావించి మరీ వారికి క్లాస్ పీకారు జగన్.
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లే టార్గెట్ గా సాగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు జగన్. నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో వారసులను పోటీలోకి దింపేందుకు కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు, మాజీమంత్రులు ప్రయత్నిస్తూ ఉండటంతో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి వారసులను పోటీలోకి దింపొద్దని సీఎం జగన్ చెప్పారు. మంత్రులు, మాజీమంత్రులు అందరూ పోటీ చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. నవంబర్ లో మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.

27 మంది ఎమ్మెల్యేలు 16 రోజుల్లోపు మాత్రమే తిరిగారు. మంత్రులు బుగ్గన, తానేటి వనిత పనితీరు బాగోలేదు. మాజీ మంత్రులు బాలినేని, ఆళ్ల నాని పనితీరుపై జగన్ అసంతృప్తి. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. దొంగదారులు వెతకొద్దని హెచ్చరించారు సీఎం జగన్. పనితీరు ఆధారంగా ఎన్నికలకు 6 నెలల ముందు మార్పులుంటాయని నేతలకు చెప్పారు జగన్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • AP Ministers
  • jagan mohan reddy
  • MLAs

Related News

    Latest News

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd