HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Priyanka Gandhi Tries Her Hands At Making Crisp Dosas

Priyanka Gandhi: హోటల్లో పిండి కలిపి దోసెలు పోసిన ప్రియాంక గాంధీ.. ఫొటోస్ వైరల్?

కర్ణాటకలో వచ్చేనెల అనగా మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే అందుకు

  • By Anshu Published Date - 07:14 PM, Wed - 26 April 23
  • daily-hunt
Priyanka Gandhi
Priyanka Gandhi

కర్ణాటకలో వచ్చేనెల అనగా మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన హంగామా మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఆమె సందడి చేసింది. మైసూరు లోని మైలారి అగ్రహార రెస్టారెంట్ కు వెళ్ళింది. అంతేకాకుండా ఫోటోలు లోకి వెళ్లిన ఆమె కిచెన్ లోకి వెళ్లి తన చేతితో పిండి కలిపి మరీ దోశలు వేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ఉదయం లెజెండ్రీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజాయితీగా కష్టపడి పని చేయడం వ్యాపారానికి చాలా ముఖ్యం అని ఆమె రాసుకొచ్చింది. కాగా ఆ వీడియోలో ప్రియాంక గాంధీ తో పాటుగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జ్ రణ్ దీప్ సుర్జేవాలా తో పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ప్రియాంక రాకను చూసిన ఆ హోటల్స్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 

Perfect dosas are just the beginning; with such skillful hands, there’s no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ

— Congress (@INCIndia) April 26, 2023

ఆమెను లోపలికి ఆహ్వానించారు. తర్వాత ప్రియాంక దోశలు వేస్తుండగా అది చూసి సంతోషపడ్డారు. ప్రియాంక కూడా దోసెలు పోస్తూ చాలా సంతోషంగా కనిపించారు. అనంతరం కస్టమర్లతో సరదాగా మాట్లాడారు ప్రియాంక గాంధీ. ఆ తర్వాత అక్కడే ఉన్న చిన్నారులతో కలిసి సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు అదే హోటల్లో టిఫిన్ కూడా చేశారు. ప్రియాంకతో పాటు పార్టీ నేతలు అందరూ కూడా అక్కడ టిఫిన్ తిన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dosa
  • karnataka
  • Priyanka gandhi
  • video viral

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd