Worlds Longest Rope Walk : సన్నటి తాడుపై 150 మీటర్ల దూరం నడిచాడు.. 185 మీటర్ల ఎత్తులో సాహసం!
Worlds Longest Rope Walk : సన్నని తాడు.. దాని వెడల్పు 2.5 సెం.మీ కంటే తక్కువ!!
- By Pasha Published Date - 03:06 PM, Wed - 2 August 23
Worlds Longest Rope Walk : సన్నని తాడు.. దాని వెడల్పు 2.5 సెం.మీ కంటే తక్కువ!!
అలాంటి తాడుపై అతగాడు 150 మీటర్ల దూరం సాహసోపేతంగా నడిచాడు..
కొంచెం అటూ.. కొంచెం ఇటూ ఊగినా అంతే సంగతి !!
Also read : Ambati Rambabu ఫై జనసేన సినిమా.. ‘SSS – సందులో సంబరాల శ్యాంబాబు’ టైటిల్
قام الرياضي العالمي يان روس بالمشي على أطول حبل مضيء بالعالم ضمن مبنى واحد على ارتفاع تخطى 185 متراً، ولمسافة أكثر من 150 متراً، على أحد أبرز المعالم المعمارية ذات التصاميم الأيقونية الفريدة في #قطر وهو مبنى فندقي "رافلز الدوحة" و"فيرمونت الدوحة" بمدينة لوسيل 🇶🇦 pic.twitter.com/QBEsxAzPid
— 🇶🇦 مــريــم آل ثــانــي (@ALThani_M) July 30, 2023
ఖతర్ రాజధాని దోహాలో రాఫెల్స్ దోహా, ఫెయిర్ మౌంట్ దోహా అనే రెండు లగ్జరీ హోటళ్లు ఉన్నాయి.. ఈ రెండు హోటళ్ల మధ్య 185 మీటర్ల ఎత్తులో లైట్లతో నిత్యం మెరిసే ఒక తాడు ఉంది..ఇప్పుడు ఈ తాడు మీది నుంచే ఎస్టోనియా దేశానికి చెందిన ప్రఖ్యాత అథ్లెట్ జాన్ రాస్ 150 మీటర్ల దూరం నడిచి కొత్త రికార్డును సృష్టించాడు. ఈ తాడుపై నడిచిన తర్వాత జాన్ రాస్ మీడియాతో మాట్లాడుతూ.. “స్కేట్ బోర్డ్ కంటే బరువుగా ఉండే చెట్టు ట్రంక్పై స్కేటింగ్ చేసిన ఫీలింగ్ ను నేను ఈ తాడుపై నడిచే సమయంలో(Worlds Longest Rope Walk) అనుభవించాను ” అని చెప్పాడు.
Also read : Hero Tarun: పెళ్లి వార్తలపై హీరో తరుణ్ క్లారిటీ!
Tags
Related News
PM Modi: ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ ఖతార్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ఖతార్ రాజధాని దోహాలో పర్యటిస్తారు. ఖతార్ జైల్లో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందిని గల్ఫ్ దేశం విడుదల చేసిన తరుణంలో మోడీ ఖతార్ పర్యటన ఖరారైంది.