Video: విరిగిన భారీ ధ్వజస్తంభం.. తప్పిన ప్రాణప్రాయం!
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పడిటివారిపాలెంలో
- By Balu J Published Date - 04:42 PM, Tue - 22 February 22

ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పడిటివారిపాలెంలో ఒక దేవాలయం వద్ద భారీ ఆలయ స్తంభం విరిగి కిందపడటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తృటిలో తప్పించుకున్నారు. అందుకు సంబంధించిన ఘటన వీడియోలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాల్లో తరచుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఓ ఆలయ దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుండగా, క్రేన్స్ స్తంభాన్ని వదిలేయడంతో ధ్వజస్తంభం ఫైభాగం కూలీ కిందపడింది. ముప్పును పసిగట్టిన భక్తులు అక్కడ్నుంచి పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పిడుగురాళ్ల పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
My heart skipped a few beats watching this video.
While erecting a massive dwajasthambham at the Ramalayam today at Panditivaripalem village in Guntur district- the dwajasthambham came down crashing.
Luckily, everyone escaped unhurt! #Accident #AndhraPradesh pic.twitter.com/LRAgVcyNMj— Revathi (@revathitweets) February 21, 2022