Sudha Murthy: ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధామూర్తి గురించి నెట్టింట్లో చర్చ…ఎందుకో తెలుసా..?
సుధామూర్తి....ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా అందరికీ సుపరిచితురాలే. ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ గా మాత్రమే కాదు...సుధామూర్తి చేసే పరోపకాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి
- By hashtagu Published Date - 10:10 AM, Wed - 28 September 22
సుధామూర్తి….ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా అందరికీ సుపరిచితురాలే. ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ గా మాత్రమే కాదు…సుధామూర్తి చేసే పరోపకాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో సుధామూర్తి చేసిన పనిని కొందరు ప్రశంసిస్తుంటే…ఇంకొంతమంది విమర్శిస్తున్నారు.
Sudha Murthy bowing before a member of the mysore royal family. She is supposed to be a role model.
Is this still a tradition of greeting the members of Royal family in India?
Or was it more like an action out of reverence or respect? pic.twitter.com/1xSedjLXXB
— Kamran (@CitizenKamran) September 26, 2022
మైసూరు రాజకుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ కు వంగి కాళ్లకు నమస్కరించడం పట్ల నెటిజన్లు తప్పుపడుతున్నారు. రాజకుటుంబీకులు కాబట్టి ఆవిధంగా నమస్కారం చేశారా అంటూ విమర్శిస్తున్నారు. అయితే కొందరు మాత్రం సుధామూర్తి చేసిన పనిని సమర్దిస్తున్నారు. కానీ చాలామంది తప్పుబడుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే సుధామూర్తి ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటున్నారు.
Related News
Naga Chaitanya: నెట్టింట వైరల్ అవుతున్న నాగ చైతను ఎమోషనల్ వీడియో.. ఏడిపించేసాడుగా!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి మనందరికీ. అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తెలుగులో ఎన్నో సినిమా