HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >South Central Railway Has Cancelled 17 Trains And Rescheduled 5 Trains On May 21

17 Trains Cancelled : మే 21న 17 రైళ్లు రద్దు.. ఏవేవి అంటే ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 21వ తేదీన 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు(17 Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

  • By Pasha Published Date - 11:57 AM, Fri - 19 May 23
  • daily-hunt
Train Tickets
17 Trains Cancelled

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 21వ తేదీన 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు(17 Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో కోరారు. ఘట్‌కేసర్-చర్లపల్లి మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు (17 Trains Cancelled) చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి-మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూజ్ కాగజ్ నగర్ రైళ్లను రద్దు చేశామన్నారు. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు.

ALSO READ : Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్‌ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!

ఈనేపథ్యంలో మే 20, 21 తేదీల్లో హౌరా-సికింద్రాబాద్, త్రివేండ్రం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మన్మాడ్ రైళ్లు సహా మరో ఐదు రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని చెప్పారు. హౌరా-సికింద్రాబాద్ రైలు (12703) ఈనెల 20న ఉదయం 8.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. దాని టైంను 11.35 గంటలకు మార్చారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైలు రాత్రి 18.50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. దాని టైం ను రాత్రి 9.50 గంటలకు మార్చారు. మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన భూషణేశ్వర్-ముంబై ట్రైన్ 6.20కి బయలుదేరుతుంది.వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ (బీహార్‌), దిబ్రూగఢ్‌ (అస్సాం)లకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 17 Trains Cancelled
  • 5 trains rescheduleD
  • May 21
  • South Central Railway

Related News

    Latest News

    • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd