HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Punjab And Haryana Highcourt Shocking Statement About Muslim Womens Marriage

ముస్లిం యువతులు పదహారేళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.. కోర్టు సంచలన తీర్పు!

  • By Anshu Published Date - 05:31 PM, Mon - 20 June 22
  • daily-hunt
000
000

తాజాగా ముస్లిం యువత పెళ్లి గురించి పంజాబ్, హర్యానా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మామూలుగా ప్రస్తుతం అమ్మాయి, అబ్బాయి వివాహ వయసు 20 ఏళ్ళు దాటాక చెయ్యాలి అని గతంలో హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజాబ్, హర్యానా కోర్టు మాత్రం ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది.

షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకునే హక్కును కలిగించింది. మొత్తానికి 16 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలే అని ఇందులో ఎటువంటి క్రైమ్ లాంటి లేదు అని తేల్చి చెప్పేసింది. తాజాగా పదహారేళ్లు నిండిన ఓ యువతి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని తమకు రక్షణ కల్పించాలని అంటూ పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించిందని తెలిసింది.

దీంతో ప్రతి పిటిషన్ పై కోర్టులో సోమవారం రోజు విచారణ జరగటంతో హైకోర్టు షరియా చట్టాన్ని దృష్టిలోకి తీసుకొని వారి వివాహాన్ని ఒప్పుకుంది. అంతేకాకుండా ముస్లిం యువతి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకునే హక్కు కూడా ఉంది అని హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది. ప్రస్తుతం ఈ చట్టంను పలుచోట్ల లో కొందరు ప్రజలు అంగీకరించటానికి ఇష్టపడక పోగా.. మరి కొందరు మాత్రం ఇది కరెక్ట్ సలహా అని అంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • haryana
  • Highcourt
  • muslim women marriage age
  • punjab

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd