Trending
-
Aerial survey : బుడమేరులో కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
Flood Affected Areas: ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్సింగ్ నగర్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్.. కేంద్ర మంత్రికి వివరించారు.
Date : 05-09-2024 - 6:16 IST -
Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
Liquor policy scam CBI case : లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కాని, ఆధారం కానీ లేవని.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ, కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Date : 05-09-2024 - 5:43 IST -
AI Global Summit : తెలంగాణా ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి, పరిశోధనలను ప్రత్సహించటానికి, ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Date : 05-09-2024 - 3:32 IST -
RBI Quiz : స్టూడెంట్స్కు ఆర్బీఐ క్విజ్ పోటీలు.. రూ.10 లక్షల దాకా ప్రైజ్మనీ
ఇందులో భాగంగా అన్ని రకాల కోర్సులు చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలను ఆర్బీఐ నిర్వహిస్తుంది.
Date : 05-09-2024 - 12:29 IST -
Trifoldable Phone: ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్.. త్వరలోనే రిలీజ్
వాస్తవానికి హువావే కంపెనీ కంటే ముందే టెక్నో కంపెనీ ట్రై ఫోల్డ్ కాన్సెప్ట్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో విడుదల చేసింది.
Date : 05-09-2024 - 12:02 IST -
Financial Uncertainty : రాబోయే ఐదేళ్ల ఫైనాన్షియల్ ప్లానింగ్.. సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారంటే..
భవిష్యత్ ఆర్థిక సవాళ్ల కోసం వాళ్లు ఎంతమేర సంసిద్ధంగా ఉన్నారు ?
Date : 05-09-2024 - 10:14 IST -
Pawan Kalyan : విపత్తు సమయంలో చిల్లర రాజకీయాలు : పవన్ కల్యాణ్
రాష్ట్రంలో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని వైసీపీ నాయకులకు సూచించారు.
Date : 04-09-2024 - 9:11 IST -
Pension : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేత..!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
Date : 04-09-2024 - 8:13 IST -
CM Chandrababu : వరద ప్రాంతాల్లో నాలుగో రోజు సీఎం చంద్రబాబు పర్యటన
వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో జేసీబీలో ప్రయాణిస్తూ వరద బాధితులను పరామర్శించారు. ఆహారం, తాగునీరు అందుతుందా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Date : 04-09-2024 - 7:33 IST -
Thane : బ్రిడ్జ్పై నుండి పడ్డ ట్రక్కు..5 గంటల పాటు ట్రాఫిక్ జామ్
34 టన్నుల కెమికల్తో కూడిన ట్రక్కు హర్యానా నుంచి బవాల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని థానే పౌరసంఘం విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. ట్రక్కు డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
Date : 04-09-2024 - 7:09 IST -
Akhilesh vs Yogi : “బుల్డోజర్” వివాదం..అఖిలేష్ vs యోగి
అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్లో లేవని అన్నారు. ''అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు.
Date : 04-09-2024 - 6:35 IST -
Maoist : మావోయిస్టు అగ్రనేత జగన్ కన్నుమూత..!
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
Date : 04-09-2024 - 5:43 IST -
ITBP Jobs : టెన్త్ పాసయ్యారా ? 819 కానిస్టేబుల్ జాబ్స్
వీటిలో 458 పోస్టులను అన్ రిజర్వ్డ్ కేటగిరీ వారికి, 162 పోస్టులను ఓబీసీ కేటగిరీ వారికి, 81 పోస్టులను ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారికి, 70 పోస్టులను ఎస్టీ వారికి, 48 పోస్టులను ఎస్సీ కేటగిరి వారికి రిజర్వ్ చేశారు.
Date : 04-09-2024 - 5:22 IST -
Tamilisai : హేమ కమిటీ నివేదికపై తమిళిసై కీలక వ్యాఖ్యలు
హేమ కమిటీ నివేదిక సినీ పరిశ్రమలో మహిళల పరిస్ధితులను కండ్లకు కట్టిందని, దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంటే సినీ పరిశ్రమ ఎందుకు కమిటీని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మహిళలు ఎక్కడ పనిచేసినా వారికి భద్రత కల్పించాలని అన్నారు.
Date : 04-09-2024 - 5:17 IST -
Ukraine : ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి రాజీనామా
డిమిట్రో కులేబా రాజీనామా అభ్యర్థనను తదుపరి పార్లమెంటరీ సమావేశంలో చట్టసభ సభ్యులు చర్చిస్తారని పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ సెఫాన్చుక్ తన ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు.
Date : 04-09-2024 - 4:41 IST -
EPS Pensioners : గుడ్ న్యూస్.. ఇక ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పెన్షన్
ఈ సౌకర్యం వల్ల 78 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
Date : 04-09-2024 - 4:37 IST -
PM Modi : సింగపూర్లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Date : 04-09-2024 - 4:14 IST -
Wayanad: వయనాడ్లో పునరావాసలకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాహుల్
వయనాడ్లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. వయనాడ్ కొండచరియల బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా ఈ సాయం చేస్తున్నట్టు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Date : 04-09-2024 - 3:46 IST -
Holiday : సెప్టెంబర్ 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ఇచ్చింది.
Date : 04-09-2024 - 3:05 IST -
Amrapali : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు!
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు.
Date : 04-09-2024 - 2:49 IST