HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kerala Woman And Son To Join Government Service Together

Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Author : Anshu Date : 09-08-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala
Kerala

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు చదువుకోకపోతే చదువుకోమని చెబుతూ ఉంటారు. ఒకవేళ చదువుకున్న తల్లిదండ్రులు అయితే పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చదువు చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఒక తల్లి కూడా తన కొడుకుని చదివిస్తూ ఆమె కూడా చదివి కొడుకుతో పాటుగా ఆమె కూడా ఉద్యోగం సంపాదించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 42 ఏళ్ల బిందు అనే మహిళ అంగన్ వాడీ టీచర్ గా పనిచేసేది. ఆమె తన కుమారుడిని బాగా చదివించాలి అనుకుంది. ఈ క్రమంలోనే కుమారుడికి పాఠాలు బాగా అర్థం చేయించేందుకు తానూ పుస్తకాలు చదివింది.

అలా కొడుకు కోసం ఆమె బాగా కష్టపడింది. అయితే కొడుకుకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఆ మహిళ కష్టపడుతూ కుమారుడిని ప్రోత్సహిస్తు ఆమె కూడా సబ్జెక్టులన్నింటి పై పట్టును సాదించింది. కాగా ఇటీవల ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుమారుడితోపాటు ఆమెకూ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. బిందు దాదాపు పదేళ్ల కిందట తన కుమారుడి కోసం పుస్తకాలు పట్టి అలా చదువుతూ చదువుతూ కుమారుడిని డిగ్రీ వరకు ప్రోత్సహించింది. అలా తల్లి కొడుకులు ఇద్దరూ ప్రతి టాపిక్ పై కలిసి డిస్కస్ చేస్తూ పరీక్షలకు సిద్ధం చేసింది. అలా
ఆ తర్వాత కుమారుడు ఉద్యోగం సాధించాలని ఓ కోచింగ్ సెంటర్ లో చేర్పించింది. అయితే కుమారుడితో పాటు తానూ అందులో చేరి ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంది. వరుసగా ప్రభుత్వ పోటీ పరీక్షలు కూడా రాయడం మొదలుపెట్టింది.

అలా తల్లీ కుమారుడు కలిసి ఇప్పటివరకు మూడు సార్లు పోటీ పరీక్షలు రాశారు. అయితే ఇటీవల తల్లి, కుమారుడు ఇద్దరూ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. అందులో లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ పరీక్షలో బిందుకు రాష్ట్రంలోనే 92వ ర్యాంకు వచ్చింది. బిందు 24 ఏళ్ల కుమారుడికి లోయర్ డివిజనల్ క్లర్క్ పరీక్షలో 38వ రాష్ట్ర ర్యాంకు వచ్చింది. ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాయం కావడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొడుకు కోసం పుస్తకాలు చేత పట్టిన ఆ తల్లికి కొడుకుతోపాటు ఉద్యోగం రావడంతో సంతోషాలతో తేలిపోతోంది ఆ తల్లి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Government Job
  • india
  • kerala
  • National
  • Offbeat
  • woman

Related News

Celebrities And Their Plane

పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్‌లో నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెను విషాదం. ఇటీవలి కాలంలో చూస్తే, 2021లో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్

  • India- EU Free Trade Deal

    గుడ్ న్యూస్‌.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!

  • mohsin naqvi pak cricket team

    టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!

  • Donald Trump

    భారత్‌తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  • T20 World Cup

    టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!

Latest News

  • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd