Dolo 650
-
#India
Dolo 650: ఏడాదిలో అమ్మిందే రూ. 350కోట్లు…డాక్టర్లకు వెయ్యి కోట్లు ఎలా ఖర్చు చేస్తాం..!!!
కోవిడ్ మహమ్మారి విజ్రుంభించిన సమయంలో వైరస్ బాధితులకు పారాసెటమాల్ డ్రగ్ డోలో 650 ట్యాబ్లెటును సిఫారసు చేసినందుకు వైద్యులకు దాదాపు వెయ్యి కోట్ల నజరానాగా ఇచ్చారన్న వార్తలపై డోలో కంపెనీ స్పందించింది.
Date : 20-08-2022 - 2:00 IST -
#India
Dolo 650: ప్రిస్క్రిప్షన్ రాసినందుకు డాక్టర్స్ కు వెయ్యి కోట్ల నజరానాలు.. ‘‘డోలో 650’’ దందాపై సుప్రీం ఆగ్రహం!!
కరోనా సమయంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ట్యాబ్లెట్ లో డోలో-650 ఒకటి.
Date : 18-08-2022 - 11:30 IST -
#Health
#Dolo650 : తయారీదారుడ్ని బిలియనీర్ చేసిన టాబ్లెట్..
కరోనా ఏమో కానీ.. మాత్రలు తయారుచేసే కంపెనీలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నాయ్. ముఖ్యంగా డోలో 650 మందును తయారుచేస్తున్న కంపెనీ యజమాని అయితే ఈ రెండేళ్లలోనే బిలియనీర్ అయిపోయాడట. మార్చి 2020 నుంచి ఇప్పటివరకూ 350 కోట్ల టాబ్లెట్లు అమ్ముడుపోయాయంటే దాని మార్కెట్ ఏంటో అర్ధమవుతుంది. హెల్త్ కేర్ రంగంలో రీసెర్చ్ చేసే IQVIA అనే సంస్ధ ఏకంగా డోలో టాబ్లెట్లపై ఓ సర్వే నిర్వహించిందట. 2019లో కోవిడ్ మొదలైన దగ్గర్నుంచి బెంగుళూరుకు చెందిన మైక్రోలాబ్స్ తాము […]
Date : 22-01-2022 - 2:33 IST