HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ysrtp President Sharmila Meet Governor In Rajbhavan Today

YSRTP : నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ఆర్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌.. కేసీఆర్ స‌ర్కార్‌పై..?

వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నారు.

  • Author : Prasad Date : 02-02-2023 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
Sharmila

వైఎస్‌ఆర్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆమె గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం షర్మిల నేరుగా పాదయాత్రకు బయలుదేరనున్నారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జనవరి 28 నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌టీపీ పోలీసుల అనుమతి కోరినప్పటికీ.. 2023 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 18 వరకు పాదయాత్ర నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. షర్మిల యాత్రకు 15 షరతులు విధించారు పోలీసులు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రం 7 గంటలకు ముగించాలని వారు ఆమెను కోరారు. ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలోని మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ షర్మిల పాదయాత్ర సాగనుంది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • governor telangana
  • telangana
  • ys sharmila
  • ysrtp

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd