Munugode Vote Percentage: మునుగోడు ఓటర్లలో వాళ్లే కీలకం!
మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను సవాల్ తీసుకుంటున్నాయి.
- By Balu J Published Date - 12:59 PM, Mon - 10 October 22
మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను సవాల్ తీసుకుంటున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. మందు, విందు రాజకీయాలకు తెరలేపాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియముందే ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు మునుగోడులో ఓటుశాతం ఎంత? ఏయే సామాజిక వర్గాలు ఉన్నాయి? లాంటి విషయాలపై ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఓటర్ల గురించి సమగ్ర వివరాలు అందిస్తున్నాం..
మొత్తం ఓటర్లు – 2లక్షల 27వేల 101
బీసీలు – 1,50,400 (66.2 శాతం)
ఎస్సీలు – 35,411 (15.6 శాతం)
ఓసీలు – 20,290 (8.9 శాతం)
ఎస్టీలు – 13000 (5.7 శాతం)
మైనారిటీలు- 8000 (3.5 శాతం)
బీసీల్లో కులాల వారీగా…
గౌడ – 38,000 (16.7)
గొల్ల, కురుమ -35,000 (15.4)
ముదిరాజ్ -34,500 (15.2)
పద్మశాలి -19,000 (8.4)
వడ్డెర -8300 (3.6)
విశ్వ బ్రాహ్మణ -7800 (3.4)
కుమ్మరి -7800 (3.4)
ఎస్సీలలో…
మాదిగ -25000 (11.0)
మాల -10411 (4.6)
ఓసీలలో…
రెడ్డి – 7701 (3.3)
కమ్మ -4,880 (2.1)
వెలమ -2,360 (1.0)
వైశ్య -3760 (1.6)
ఇతరులు- 1, 589 (0.9).
Related News
Hyderabad: హైదరాబాద్ లో కొత్త ఓటర్ల సంఖ్య ఎంతంటే..
Hyderabad: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు 18 నుంచి 19 ఏళ్లలోపు 65,595 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం తెలిపింది. జనవరి 23, 2024 నుండి ఏప్రిల్ 15 వరకు, మొత్తం 88,509 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో యువకులు కూడా ఉన్నారు. ఓటర్ల జాబితా నుంచి 1.24 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి, ఇందులో డూప్లికేట