HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Three More Bailed In Tenth Paper Leakage Case

Ssc Paper Leak: ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు?

ఇటీవల తెలంగాణలో పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. పదవ

  • Author : Anshu Date : 11-04-2023 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ssc Paper Leak
Ssc Paper Leak

ఇటీవల తెలంగాణలో పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. పదవ తరగతి ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అధికాస్త తెలంగాణ తీవ్ర సంచలనంగా మారింది. మొదట కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వరంగల్ కు తరలించారు. ఇక తాజాగా ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల్లో రిమాండ్ విధించారు.

దాంతో సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్ ను ఏ 1 పేర్కొన్న పోలీసులు ఆయనపై ప్రధాన కుట్ర దారు అనే అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజాగా బండి సంజయ్ కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో బండి సంజయ్ తో పాటు ముగ్గురు వ్యక్తులు అయిన ప్రశాంత్,మహేష్, శివ గణేష్ లను కూడా రిమాండ్ కి తరలించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా వరంగల్ కోర్టు విచారణ చేసి ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.

సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అయితే A1 బెయిల్ లో బయట ఉన్నప్పుడు A2, A3,A5 ఎలా ప్రభావితం చేస్తారని బిజెపి లీగల్ సెల్ న్యాయవాదులు ప్రశ్నించారు. పదవ తరగతి పరీక్షలు నేటితో ముగిసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని బిజెపి లీగల్ సెల్ న్యాయవాదులు చేసిన వాదనకు మెజిస్ట్రేట్ ఏకీభవించింది. దాంతో న్యాయమూర్తి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. 20,000 పూచి కత్తు అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దు అనే కండిషన్ తో బెయిల్ ని న్యాయమూర్తి మంజూరు చేశారు. తనేడు సాయంత్రం లోపు కరీంనగర్ జైలు నుంచి నిందితులు ప్రశాంత్, మహేష్, శివ గణేష్లు విడుదల కానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • enth paper leakage case
  • SSC Paper Leak
  • three members bail

Related News

Bandivsetela

Etela Vs Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు

Etela Vs Bandi Sanjay : సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్, ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నప్పటికీ, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత 'బ్లాస్ట్' అయ్యే అవకాశం ఉందని

    Latest News

    • ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!

    • వారం రోజుల్లోనే బరువు తగ్గించే డైట్.!

    • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd