Telangana 10th Telugu: సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ స్కూల్లలో తెలుగు తప్పనిసరి!
ఇప్పటివరకు సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ తో పాటు ఇతర బోర్డులలో కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష లేదన్న సంగతి తెలిసిందే.
- By Nakshatra Published Date - 09:18 PM, Sun - 19 June 22
ఇప్పటివరకు సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ తో పాటు ఇతర బోర్డులలో కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష లేదన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం గురించి కీలక ప్రకటన చేసింది. సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు లో గుర్తింపు పొందిన స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ సంవత్సరం ఎలాగైనా వార్షిక పరీక్షలో తెలుగు పేపర్ రాసి తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది అని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పదోతరగతి వార్షిక పరీక్షలో తెలుగు పేపర్ ను తప్పనిసరిగా ప్రవేశ పెడుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం మాత్రం సీబీఎస్సీ, ఐబీ, ఐసీఎస్ఈ బోర్డుల ద్వారా గుర్తింపు పొందిన స్కూళ్లలో బహు భాషా విధానం అమల్లో ఉంది. ఇక ఈ నేపథ్యంలో 1 నుంచి 4 తరగతుల్లో ఏదైనా రెండు భాషలు నేర్చుకోవాలని..
Related News
CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వ