HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Governor Jishnu Dev Varma Speech At Assembly

Governor Jishnu Dev Varma : గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మీ పథకం

Governor Jishnu Dev Varma : తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోందని, అందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు

  • Author : Sudheer Date : 12-03-2025 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Governor Jishnu D
Telangana Governor Jishnu D

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (Telangana Assembly Budget Session) గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపట్టిన కీలక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోందని, అందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మరియు మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు.

Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌..

ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) రాష్ట్రంలో గేమ్ ఛేంజర్‌(Game Changer)గా మారిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల వారికి భారీగా ఉన్న ఆర్థిక భారం తగ్గింది. మొత్తం 149.63 లక్షల ఉచిత బస్సు ట్రిప్పులు కల్పించడం ద్వారా మహిళలు సుమారు రూ. 5005 కోట్లు ఆదా చేసుకున్నారని గవర్నర్ పేర్కొన్నారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే చర్యగా ప్రశంసలు పొందుతోంది. అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్‌

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. రైతులకు పంట సాయం, రుణమాఫీ, విద్యుత్ సౌకర్యం, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజల నిత్యజీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. అదేవిధంగా, కృష్ణా జలాల పట్ల తెలంగాణకు న్యాయమైన వాటా అందించేందుకు కృషి చేస్తున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగం అనంతరం తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Governor Jishnu Dev Varma
  • kcr
  • Mahalaxmi Scheme
  • Telangana Assembly Budget Session

Related News

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd