Sircilla: 27 సుగంధ ద్రవ్యాలతో పట్టుచీర..సిరిసిల్ల నేతన్న వినూత్న ఆలోచన..!!
లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందరిలా కాకుండా అందరిలో ఒకరిగా ఆలోచిస్తేనే..గుర్తింపు లభిస్తుంది.
- By hashtagu Published Date - 06:35 PM, Sat - 8 October 22
సిరిసిల్లా అంటేనే చేనేతకు కేరాఫ్ అడ్రస్. అక్కడ తయారు చేసే వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా అందించే బతుకమ్మ చీరలు కూడా సిరిసిల్లా నేతన్నలు తయారు చేసినవే. అయితే సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో పట్టు చీరను తయారు చేశాడు. 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరను తయారు చేశాడు. ఆ చీరను మంత్రులు మంత్రి కేటీఆర్, హారీశ్ రావు ఆవిష్కరించారు.
విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా నామకరణం చేశారు మంత్రులు. వినూత్నం ఆలోచించి పట్టు చీరు తయారు చేసిన యువ చేనేత కళాకారుడు విజయ్ ను మంత్రులు అభినందించారు.
Tags
Related News
Harish Rao : ఆ సిబ్బందికి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు విమర్శించారు.