Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?
Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది.
- By Pasha Published Date - 11:41 AM, Sun - 10 December 23
అస్తవ్యస్తంగా జాతర ప్రాంగణం
- ఈ ఏడాది జులైలో వచ్చిన వరదలకు సమ్మక్క జాతర ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది.
- తెగిన బ్రిడ్జిలు, కూలిన విద్యుత్ స్తంభాలతో మేడారంలో పరిస్థితి దయనీయంగా మారింది.
- భారీ వర్షాలకు జంపన్నవాగుపై కట్టిన ఘాట్లు కూలిపోయాయి.
- జంపన్నవాగుపై మొట్లగూడెం బ్రిడ్జి కూలిపోగా, గోనెపల్లి బ్రిడ్జి కుంగిపోయింది.
- జంపన్నవాగు పొంగడంతో మేడారంలోని హరిత కాకతీయ హోటల్ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ 16 రూముల్లో ఉన్న ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు, పరుపులు డ్యామేజయ్యాయి. అన్ని రూముల్లో పైకప్పు సీలింగ్లు ఊడి కింద పడ్డాయి. జనరేటర్ పాడయ్యింది.
- వరదల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు.
- కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం, ములుగు జిల్లాకు చెందిన సీతక్కకు మంత్రిపదవి దక్కడంతో కొత్త సర్కారుపైనే భక్తులు ఆశలు పెట్టుకున్నారు.
Related News
Medaram : తన భర్త బెట్టింగ్ మానేసేయాలా చూడాలంటూ సమ్మక్కకు చీటి రాసిన భక్తురాలు
మేడారం హుండీలో ఏపీకి చెందిన ఓ భక్తురాలు తన భర్త బెట్టింగ్ మానేసేయాలా చూడాలంటూ అమ్మవార్లకు చీటి రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మేడారం (Medaram) హుండీల డబ్బు లెక్కింపు (Hundi Collection 2024) ప్రక్రియ గురువారం నుండి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హన్మకొండ లోని TTD కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు చేస్తున్నారు. మొత్తం 518 హుండీల లెక్కింపు జరుగుతుంది. We’re now on WhatsApp. Click to Join. మొదటి రోజు రూ.3.15 […]