HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Criticizes Bjp

KTR: వాళ్లిద్దరూ పర్లేదు కానీ..ఇప్పుడు ఈ బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోంది..!!

మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం వల్లే వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

  • Author : hashtagu Date : 11-10-2022 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Imresizer
Ktr Imresizer

మునుగోడు ఉపఎన్నిక ఒక కాంట్రాక్టర్ అహంకారం వల్లే వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో జరిగిన TRSVవిస్త్రుతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మోదీ, అమిత్ షా అప్పనంగా కట్టబెట్టిన కాంట్రాక్టులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో విధంగా మాట్లాడుతున్నారని వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి కేంద్రం 18వేల కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టిందని ఆరోపించారు. నల్లగొండ డెవలప్ మెంట్ కు ఆ 18వేల కోట్లు ఇస్తే ఉపఎన్నిక నుంచి తప్పుకుంటామన్నారు. జగదీశ్ రెడ్డి మాటలకు తాను కట్టుబడి ఉంటానన్నారు కేటీఆర్.

ఇంతకుముందు ఉన్న ప్రత్యర్థులే మంచిగుండే. చంద్రబాబు, వైఎస్సార్ వాళ్లతోని కోట్లాడిన గమ్మత్తుగా ఉండేది. వాళ్లు ఒకస్థాయి నాయకులు. ఇప్పుడు ఈ బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ బఫూన్ గాళ్లంత ఎక్కడున్నారని ప్రశ్నించారు. నిజాయితీగా ఉండేవాళ్లకు భయం ఎందుకని ప్రశ్నించారు. చస్తాం కానీ బీజేపీ పై పోరాటంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • komatireddy rajagopal reddy
  • ktr
  • Munugode

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd