HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mim Chief Owaisi Satire On The Scepter In The New Parliament

New Parliament : పార్లమెంటులో రాజదండంపై ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు

నూతన  పార్లమెంట్ భవన (New parliament) ప్రారంభోత్సవానికి ఎంఐఎం వెళ్ళదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

  • Author : Pasha Date : 24-05-2023 - 4:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Parliament
New Parliament

నూతన  పార్లమెంట్ భవన (New parliament) ప్రారంభోత్సవానికి ఎంఐఎం వెళ్ళదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించాలనే నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సర్వాధికారాలు స్పీకర్ కే ఉంటాయని రాష్ట్రపతి కూడా ప్రారంభించేందుకు వీలు లేదన్నారు. విపక్షాలు సైతం రాష్ట్రపతి చేత ప్రారంభించాలని అంటున్నారని..  వారంతా ఆర్టికల్ 53(1) చదవాలని సూచించారు. బుధవారం ఒవైసీ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఒక వేళ పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభిస్తే పాల్గొంటామన్నారు. కొత్త పార్లమెంట్(New parliament)  శిలాఫలకం మీద ప్రధాని పేరు తప్పక ఉంటుందని సెటైర్ వేశారు. ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని తప్పుకుని..  స్పీకర్ ఓం బిర్లాకు అవకాశం కల్పించి అధికారాల విభజనపై తమకు గౌరవం ఉందని నిరూపించుకోవాలన్నారు. పార్లమెంట్ భవనంలో రాజదండం ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ..  రాజదండంతో ఈ ప్రభుత్వం అధికారల విభజనపై దాడి చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also read : Sengol In Parliament : కొత్త పార్లమెంట్ లో సెంగోల్ రాజదండం

తెలంగాణలో  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ 

తెలంగాణలో  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము 365 రోజులు ప్రజల్లో ఉంటామని అందువల్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంఐఎం మిగతా పార్టీల మాదిరిగా ఎన్నికల కోసం పని చేయదని ప్రజల కోసం అను నిత్యం పనిచేస్తామమన్నారు. మేము చేసే పనే ఎన్నికల్లో మా గుర్తింపుగా ఉంటుందని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asaduddin owaisi
  • Lok Sabha Speaker
  • MIM chief
  • new parliament
  • pm modi
  • satire
  • scepter

Related News

Iran-Israel War

ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

ఎఫ్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బంకిమ్ భారతి, ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ ప్రధాని మోదీకి ఒక విన్నపం చేశారు.

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd