HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Madhu Yaskhi Smells Trs Bjp Nexus In Paddy Issue

Madhu Yaskhi:వరిధాన్యం పేరుతో టీఆర్ఎస్ బీజేపీ చేసిన కుంభకోణాన్ని బయటపెట్టిన మధుయాష్కీ

వరిధాన్యం కొనుగోలు వ్యవహారంలో 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

  • Author : Siddartha Kallepelly Date : 23-12-2021 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fhm7qkmvgaefkho Imresizer (1)
Fhm7qkmvgaefkho Imresizer (1)

వరిధాన్యం కొనుగోలు వ్యవహారంలో 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.పొలాల్లో పంట ఉన్నప్పుడు పందికొక్కులు మేసినట్టు, టీఆర్ఎస్ నాయకులు 18వేల కోట్ల రూపాయలను మేశారని మధుయాష్కీ ఆరోపించారు. ఈ కుంభకోణం గురించి మాట్లాడాల్సి వస్తుందనే దీనినుంచి తప్పించుకోవడం కోసమే తెలంగాణ బీజేపీ నాయకులు అమిత్ షాను కలవాలనే పేరుతో ఢిల్లీలో తిరుగుతున్నారని మధుయాష్కీ తెలిపారు. బీజేపీ పార్టీకి, మోదీకి తెలంగాణ రైతులపై చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ టీఆర్ఎస్ పై పోరాడేది నిజమే అయితే ఈ 18 వేలకోట్ల రూపాయల కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ నేతలు కలిసి తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నట్టేనని ఆయన తెలిపారు. ఈ కుంభకోణాన్ని ప్రజల ముందు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంటుందని ఆయన ప్రకటించారు.

ఇటు కొనుగోలు కేంద్రాలు లేక అటు అకాల వర్షంతో రైతులు తమ ధాన్యాన్ని 1300 రూపాయల నుండి 1400రూపాయలకే రైస్ మిల్లర్లుకు అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అసమర్థత వల్ల కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని మధుయాష్కీ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్లనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర 1940రూపాయలతో కొనుగోలు చేసింది. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయాల తక్కువ ధరకు తీసుకోవడం జరిగిందని ఫైనల్ గా రైతు నష్టపోయాడని ఆయన తెలిపారు.

వరి ధాన్యం కొనుగోలు అంశంపై నేడు ఢిల్లీలో మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. @INCTelangana @manickamtagore @revanth_anumula @UttamINC @KomatireddyKVR @V6News pic.twitter.com/1B6g2e6PJz

— Madhu Goud Yaskhi (@MYaskhi) December 22, 2021


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • IND vs SA: తిల‌క్ ఒంట‌రి పోరాటం.. రెండో టీ20లో ఓడిన టీమిండియా!

  • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ చెత్త‌ రికార్డు.. T20I చరిత్రలో అత్యంత పొడవైన ఓవర్!

  • Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

Trending News

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

    • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

    • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd