Huzurabad Results: ఈటెల అను నేను…
- By Hashtag U Published Date - 07:46 PM, Tue - 2 November 21
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 107022. ఇక టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.కేసీఆర్ నిరంకుశత్వానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించినందుకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాక్నున్నారు.
ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో @BJP4Telangana అభ్యర్థి శ్రీ @Eatala_Rajender గారిపై విశ్వాసం ఉంచినందుకు #Huzurabad ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నేటి తీర్పు మన కార్యకర్తల శ్రమకు నిదర్శనం.
ఈటల రాజేందర్ గారికి హార్థిక శుభాకాంక్షలు!
1/3 pic.twitter.com/9kWxCv10eQ
— G Kishan Reddy (@kishanreddybjp) November 2, 2021
అవినీతి టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఎదిరించి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీ @Eatala_Rajender గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
బిజెపిని గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు, ఈ విజయం కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/llNABGmF98— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021
Live : Celebrating Huzurabad elections victory at party office https://t.co/fNv5R39D9I
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021
Related News
Narendra Modi : ‘వన్ ఇయర్-వన్ పీఎం’.. ఇదే ఇండియా కూటమి సిద్ధాంతం
కాంగ్రెస్ 'ఎజెండా' పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతూ, ప్రతిపక్ష భారత కూటమి 'వన్ ఇయర్.. వన్ పీఎం' అనే ఫార్ములా వ్యూహరచనలో బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు.