Trains Cancelled: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇదిగో!
ఫిబ్రవరి 14 నుండి 24 వరకు తెలంగాణ (Telangana), మహారాష్ట్ర మధ్య 17 రైళ్లను రద్దు చేసింది.
- By Balu J Published Date - 02:53 PM, Tue - 14 February 23
దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరి 14 నుండి 24 వరకు తెలంగాణ (Telangana), మహారాష్ట్ర మధ్య 17 రైళ్లను రద్దు చేసింది. మరో 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. సికింద్రాబాద్ డివిజన్లోని కాజీపేట-బల్హర్షా సెక్షన్లోని మకుడి-వీరూర్ స్టేషన్ల మధ్య 3వ లైన్ కనెక్టివిటీ ఏర్పాటుకు ఇంటర్లాక్ చేయలేదు. ఈ పనుల కారణంగా పలు ముఖ్యమైన రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.
ఫిబ్రవరి 15 నుండి 24 మధ్య రైళ్లు రద్దు:
17035 కాజీపేట – బల్హర్షా,
12757 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్
12757 సిర్పూర్ కాగజ్నగర్ – సికింద్రాబాద్,
07854 హెచ్.ఎస్.నాందేడ్ – నిజామాబాద్,
07793 కాచిగూడ – కరీంనగర్,
07794 కరీంనగర్ – కాచిగూడ,
07776 పూర్ణ – ఆదిలాబాద్,
07596 కాచిగూడ – నిజామాబాద్,
07593 నిజామాబాద్ – కాచిగూడ,
17003 కాజీపేట – సిర్పూర్ టౌన్,
17004 బల్హర్షా – కాజీపేట,
07766 సిర్పూర్ టౌన్ – కరీంనగర్,
07894 కరీంనగర్ – నిజామాబాద్.
ఫిబ్రవరి 16 నుండి 25 వరకు రద్దు చేయబడిన రైళ్లు:
17036 బల్హర్షా – కాజీపేట
07853 నిజామాబాద్ – హెచ్.ఎస్.నాందేడ్
07765 కరీంనగర్ – సిర్పూర్ టౌన్.
ఫిబ్రవరి 15 నుండి 24 మధ్య రైళ్లు రద్దు:
11410 నిజామాబాద్ – పూణే నాందేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు,
01414 పంఢర్పూర్-నిజామాబాద్ నాందేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు
17033 భద్రాచలం రోడ్ – బల్హర్షా వరంగల్ – బల్హర్షా మధ్య పాక్షికంగా రద్దు
17034 సిర్పూర్ టౌన్ – భద్రాచలం సిర్పూర్ టౌన్ – వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు
పాక్షికంగా రద్దు అయిన రైళ్లు
ఫిబ్రవరి 14 నుండి 24 వరకు రైలు పాక్షికంగా రద్దు: 11409 దౌండ్ – నిజామాబాద్ నాందేడ్-నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది
ఫిబ్రవరి 15 నుండి 25 వరకు రైలు పాక్షికంగా రద్దు: 01413 నిజామాబాద్ – పంఢర్పూర్ నిజామాబాద్ – నాందేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది
ఫిబ్రవరి 16 నుండి 25 వరకు రైలు పాక్షికంగా రద్దు: 07775 ఆదిలాబాద్ – పర్లి ఆదిలాబాద్ – పూర్ణ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.
Also Read: Amit Shah on Adani: బీజేపీ భయపడేది లేదు.. అదానీ ఇష్యూపై ‘షా’ రియాక్షన్!
Related News
CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వ